నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్ నుంచి పీజీ వరకు 13 రాష్ర్టాల్లోని 18 యూనివర్సిటీలు, 10 ఇంటర్ బోర్డ�
చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిపై ఆయుధాలతో దాడి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా నుంచి పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలో నేరాలకు పాల్పడటంతో పాటు అక్కడి పోలీసులపై దాడి చే
హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువత.. తమకు ఏదైనా ప్రదేశం నచ్చిందంటే చాలు.. అక్కడ వీడియో షూట్ చేసేస్తున్నారు. ఇక దాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఓ అందమైన అమ్మాయి కూడ�
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 69 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక పోలీసు స్టేషన్�
బ్యాంకు అధికారులు, జాబ్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్నేరగాళ్ల కోసం హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఇప్పటికే నాలుగు కాల్సెంటర్లపై దాడి చేసి
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో మోదీతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ రాక నేపథ్యంలో హైదరాబా�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగికదాడి కేసులో నిందితులుగా ఉన్న మైనర్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను జువైనల్ జస్టిస్ కోర్టు బుధవారం తి�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 2,865 మంది పోలీసుల బదిలీ జరిగింది. ఏఎస్ఐలు – 219, హెడ్ కానిస్టేబుళ్లు – 640, కానిస్టేబుళ్లు – 2,006 మంది బదిలీ అయ్యారు. పోలీసు సిబ్బంది బదిలీ కోసం గత ఐదేండ్ల �
హైదరాబాద్ : పాతబస్తీలో బైక్లను చోరీ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రెండేండ్లుగా చోరీలు చేస్తున్న ముగ్గురు దొంగలను చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్న
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మైనర్ల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మైనర్ల కస్టడీకి
హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో బాలికపై అత్యాచార ఘటనపై హైదరాబాద్ పోలీసులు తీసుకున్న సంచలన నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా మద
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం జరిగింది. కార్ఖానాకు చెందిన ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు.. ఇన్స్టాగ్రామ్లో ఓ బాలికను �