రెండేండ్ల పాపకు మద్యం..కల్లు 16 ఏండ్లకే పెండ్లి..ఆపాలంటూ ఫోన్ కష్టాల నుంచి విముక్తి కల్పించిన ఆపరేషన్ స్మైల్ నవంబర్లో మొత్తం 29 మందిని కాపాడిన బృందం ‘సార్…ఆకలేస్తుంది.. తినేందుకు డబ్బు ఇవ్వండి’..రెండు �
పేమెంట్ గేట్వేకు నోటీసులు రూ.2 లక్షలు తిరిగి వాపస్ పోలీస్ అధికారులకు బాధితుల కృతజ్ఞతలు సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇంటి అద్దె పేరుతో 15 రోజుల కిందట సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేశారు. కేసు
వెంగళరావునగర్, డిసెంబర్1: తల్లితో పాటు పిల్లలు అదృశ్యమైన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం…బోరబండ ఎన్ఆర్ఆర్పురం సైట్-3కు చెందిన ఆకుల శంకర్ ఓ ప్రైవేటు స
Hyderabad | నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల పేరుతో ఓ బాబా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు ఓ ఇద్దరు యువతులు.. పాతబ�
Hyderabad | జీడిమెట్లలో విద్యార్థి అదృశ్యం విషాదాంతమైంది. గాజులరామారం చింతల్ చెరువులో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 22న షాపూర్నగర్కు చెందిన సుమిత్ కుమార్(17) అదృశ్యమైన సంగతి తెలిసిందే. తల్లి�
జాబ్ కనెక్ట్, ప్రి రిక్రూట్మెంట్కు ప్రత్యేక గుర్తింపు సిటీబ్యూరో, నవంబరు 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర పోలీసు విభాగం ప్రతిష్టాత్మకమైన స్కోచ్ – 2021 సిల్వర్ అవార్డును గెల్చుకుంది. ఈ అవార్డును హైద�
Attack on Chourasiya | నటి చౌరాసియాపై దాడి కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చిన ఆమెపై ఒక వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
గోవా నుంచి కొరియర్ ద్వారా నగరానికి దిగుమతి విద్యార్థులకు ఎండీఎంఏ పిల్స్ విక్రయం ముగ్గురు యువకుల ముఠా అరెస్ట్ రూ.3లక్షల విలువజేసే డ్రగ్స్ స్వాధీనం సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ):డార్క్ నెట్ల�
సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కాటేదాన్లో ఇటీవల ఓ బ్యాటరీ పరిశ్రమలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన మైలార్దేవ్పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభి�
సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖకు మహిళా పోలీసులు బలమని సీపీ అంజనీకుమార్ అన్నారు. సిటీ ఆర్ముడ్ రిజర్వు(కార్) హెడ్ క్వార్టర్స్లో గురువారం సిటీ మహిళా పోలీస్ అధికారులతో సీపీ సమావేశం న�
సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కొత్తగా రిక్రూట్ అయిన ఆర్ఎస్ఐలతో గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సమావేశమయ్యారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు
సికింద్రాబాద్లో పట్టుకున్న రైల్వే పోలీసులు.. 22 కిలోల గంజాయి స్వాధీనం మారేడ్పల్లి, నవంబర్ 9 : రైలు ద్వారా ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వ