ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు మెట్రో రెండో దశలో అదనంగా 4 మెట్రో కారిడార్లను చేర్చాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి�
మహానగరంలో మెట్రో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఉండే సిటీ జనాలను.. బోగీల్లో కుక్కి ఉక్కిరిబిక్కిరి చేసింది. నిమిషమో, రెండు నిమిషాలు ఆగిపోయిందంటే పొరపాటే. ఏకంగా 15 నిమిషాలు �
Hyd Metro | మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండోదశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రెండో దశ పనులు చేప
మెట్రోతో మన యాత్రి యాప్ జట్టు కట్టింది. నగరంలోని 57 మెట్రో స్టేషన్ల చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మెట్రో ప్రయాణికులు చేరుకునేలా మన యాత్రి ఓపెన్ మొబిలిటీ యాప్ సేవలను అందించనుంది.
‘మేమూ మనుషులమే. హైదరాబాద్లో నివాసం ఉంటున్నవాళ్లమే. లేని ఫోర్త్ సిటీ కోసం 40 కి.మీ మేర మెట్రోమార్గాన్ని నిర్మిస్తున్నారు. అలాంటిది ఉత్తర హైదరాబాద్లోని సుచిత్ర, మేడ్చల్, అల్వాల్, శామీర్పేట ప్రాంతాలకు
రెండోదశ మెట్రోలో ప్రతిపాదిత కారిడార్లు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. రోజుకో మాట, పూటకో పాట అన్నట్టుగా రెండో దశ మెట్రోను మార్పులు చేర్పులతో రేవంత్ సర్కారు కాలయాపన చేస్తున్నదే తప్ప... క్షేత్ర స్థాయిలో మెట్
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఎక్స్ అకౌంట్ హ్యాక్కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ ఎక్స్ హ్యాండిల్ @Itmhyd హ్యాక్ అయిందని, అకౌంట్ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది.
సుస్థిర ప్రభుత్వం... సమర్థ నాయకత్వంతో పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అత్యుత్తమంగా ఎదుగుతూ వచ్చింది. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు, అత్యుత్తమ స్థానాలను సొం
Metro rail services | వినాయకుడి నిమజ్జనాల (Ganapati Immertions) నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro rail) సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న పెద్ద ఎత్తున గణపతి నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో �
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటిలా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి కాదు.. ఓ వ్యక్తి చేసిన పనితో. అదేంటని అనుకుంటున్నారా.. అతి తక్కువ సమయంలో మెట్రో స్టేషన్లన్నీ చుట్టివచ్
హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలు ప్రారంభమై ఆరేండ్లు దాటింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజూ 5లక్షలకు పైగా నగరవాసులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ ఆవరణలోని వాహనాల పార్కింగ్ ఫీజుల విషయంలో హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్ర స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణ