రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా మెట్రో సర్వీసులను పెంచేందుకు మాత్రం ఎల్అండ్టీ ససేమిరా అంటున్నది. అందుబాటులో ఉన్న మెట్రో కోచ్లతోనే నెట్టుకు వస్తున్నది తప్ప, కొత్త కోచ్లను తీసుకువచ్చేందుక
మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మరింత జాప్యం కానున్నది. రెండు నెలల కిందట పూర్తి కావాల్సిన డీపీఆర్ మరో నెల రోజులు గడిస్తేనే తప్ప.. పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
Golden Peacock Award | హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలను అందిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైలు(L&T Metro) సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు(Golden Peacock Award) లభించింది.
ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ సంస్థకు ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్' గుర్తింపు దక్కింది. పనిచేసే చోట సంస్కృతికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ ప్రాధికార సంస్థ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ ఈ ప్రతి�
మహానగర ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు అత్యంత కీలకంగా మారింది. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ చిక్కులు లేకుండా నిర్ణీత సమయంలో కచ్చితంగా గమ్య స్థానాన్ని చేరుకునేలా ప్రధాన ప్రయాణ సాధనంగా మెట్రో నిలిచింద�
సాంకేతిక సమస్యతో హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు అంతరాయం కలిగింది. సాయంత్రం ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న మెట్రో రైలు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్కు వచ్చిన తర్వాత రైలు తలుపులు తెరుచుకోవడంతో 15-20 ని�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో ఎర్రమంజిల్ దగ్గర మెట్రో నిలిచిపోయింది. ఒక్కసారిగా మెట్రో ట్రైన్ ఆగిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ�
హైదరాబాద్ మహానగరంలో మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన 7 మెట్రో కారిడార్లలో మొత్తం 70 కి.మీ మేర నిర్మించే మార్గాలకు సంబంధించి
ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యాచరణ చేపట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అలవాట్లు, అవసరాలు, జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుక
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ను పొడించారని జరుగుతన్న ప్రచారాన్ని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపారు. యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత�
నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది.
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త! మెట్రో రైలు వేళలను రాత్రి 11.45 గంటల వరకు పొడిగించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే మెట్రో టెర్మినల్ నుంచి చివరి మెట్రో ఉండేది. కానీ ఇప్పుడు చివరి మెట్రో �
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేస్తానికి సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5.30 నుంచి
హైదరాబాద్ మెట్రో రైలును 2026 తర్వాత అమ్మకానికి పెట్టబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్వో ఆర్ శంకర్ రామన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు దేశ పారిశ్రామికవర్గాల్�
హైదరాబాద్కు మణిహారంగా చెప్పుకొనే మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్వో ఆ