హైదరాబాద్కు మణిహారంగా చెప్పుకొనే మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్వో ఆ
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
అనతికాలంలోనే అనూహ్యమైన ఆదరణ పొందిన హైదరాబాద్ మెట్రో.. మరో మైలురాయిని చేరుకున్నది. ఏకంగా ఇప్పుటివరకు 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి..చరిత్రను లిఖించుకున్నది.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మెరుగైన, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థల్లో అత్యంత కీలకమైనది మెట్రోరైలు. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నా, మెట్రోరైలు ప్రయాణం మాత్రం ఎంతో ప్రత్యేకత అనేలా ఉంటుంది.
హైదరాబాద్లో రైలు (Hyderabad Metro) ప్రజలకు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు ప్రజలు.
ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుల విజయగాథ ఒక కేస్ స్డడీగా మారిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొ�
రెండో దశ మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కన్సల్టెన్సీలు 70 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూప�
పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపే మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నది. నగరంలో మెట్రో రెండో దశకు డీపీఆర్ (స
రెండో దశ మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్తో నిండి ఉండే నగరంలో మెట్రో కారిడార్ల నిర్మాణం అధికారులకు ఒక పరీక్షగా మారింది.
మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశకు అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీ కొత్తగా మెట్రో కారిడార్లను నిర్మించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మ�
మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 7 మార్గాల్లో 70 కి.మీ మేర నిర్మించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే మ
మెట్రో రెండోదశ పనులు క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో దశకు సంబంధించిన 7 ప్రధాన కారిడార్లలో ట్రాఫిక్ సర్వేతో పాటు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నార�
మెట్రో రెండోదశ ప్రతిపాదనలు వేగం పుంజుకున్నాయి. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేసే పనిలో మెట్రో యంత్రంగా తలమునకలైంది. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే తర్వాత మెట్రో �