మహానగరానికి మణిహారంలా మారిన మెట్రో రైలు సేవలు మొదలై 6 ఏండ్లు పూర్తయ్యాయి. నవంబర్ 29, 2017న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథులుగా నగరంలో మెట్రో సేవలు ప్రారంభించారు.
Hyderabad Metro | కుత్బుల్లాపూర్ జోన్ బృందం, నవంబర్16:ట్రాఫిక్కు అంతరాయం లేకుండా కుత్బుల్లాపూర్కు మెట్రోలైన్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Hyderabad Metro | హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. రాబోయే 50 ఏండ్ల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని మహానగరానికి అవసరమైన మౌలిక వసతులను కల్ప�
Metro Rail | హైదరాబాదీలకు మెట్రో శుభవార్త చెప్పింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్ అధికారులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంట�
Hyderabad Metro | వినాయక నవరాత్రులకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుక భక్తులు నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలపై కర్ణాటక, మహారాష్ట్రాల న�
హైదరాబాద్ మహానగరంలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను కల్పించే లక్ష్యంతో కొత్తగా మెట్రో మార్గాలను నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు ఇచ్చిన టెండర్ల గడువు సోమవారంతో ముగియనున్నద
హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థ విస్తరణకు మరో కీలక అడుగు పడింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 105 కి.మీ. మార్గానికి అదనంగా మూడో దశలో 4 ప్యాకేజీలుగా 12 మార్గాల్లో చేపట్టే 278 కి.మీ. విస్తరణ పనులకు సమగ్ర ప్రాజెక్�
CM KCR | హైదరాబాద్ నలుమూలలకు మెట్రోను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే మూడు, నాలుగేండ్లలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం పే
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ (Freedom Offer) పేరుతో ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Hyderabad Metro | భారత స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ పేరుతో కొత్త పాస్ను మెట్రో ప్రయాణికులకు పరిచయం చేసింది.
హైదరాబాద్ నగరం నలుదిశలా మెట్రో లైన్లను విస్తరించడం ప్రయాణికులకు శుభసూచకం. ఇందుకోసం రూ.60 వేల కోట్లు ఖర్చుచేసి 6 కారిడార్లలో 400 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు చేపట్టడం వల్ల రాష్ట్ర ప్రజలు కాలుష్యరహిత
Jaya Prakash Narayana | నాయకుడు అంటే మూడు తరాల భవిష్యత్తు ఆలోచించాలంటరు. అందుకే సీఎం కేసీఆర్ రానున్న మూడు తరాల హైదరాబాద్ను దృష్టిలో ఉంచుకొని మెట్రో విస్తరణ చేపట్టారు. కానీ జయప్రకాశ్ నారాయణ మెట్రో విస్తరణ తెల్ల ఏను�
Jaya Prakash Narayana | రెండు గీతలను సమానం చేయాలంటే రెండు పద్ధతులుంటాయి. చిన్న గీతను పెద్దది చేయడం.. ఇది ప్రగతిశీల దృక్పథం. పెద్ద గీతను చెరిపేసి చిన్నగా చేయటం.. ఇది కుంచితత్వం. సో కాల్డ్ మేధావి జయప్రకాశ్ నారాయణ ఇదే కుంచ
Jaya Prakash Narayana | వందేండ్ల ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహానగరం చుట్టూ మెట్రో మణిహారానికి రూపకల్పన చేస్తే.. వంద బస్సులు చాలు అంటూ కుటిల బుద్ధితో విషపు కూతలు కూసిన కూకట్పల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ జయప్