Jaya Prakash Narayana | గుశ్వ మేధావుల్లో ప్రథముడు జయప్రకాశ్ నారాయణ. సరే.. ఆయనెవరు? ఎక్కడివాడు? ఆయన నేపథ్యం ఏమిటి? ఆయన ఎవరు తయారు చేసిన మేధావి? అనేది కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆయనే తన వ్యాఖ్యానాలు, విమర్శలు, దీవెనలు, శాపాలతో
వందేండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రోను విస్తరించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై జేపీ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేపీ గురించి గొప్పగా ఊహించుక�
Airport Metro | ప్రముఖ మెట్రో నగరాలన్నింటిలోనూ ఎయిర్పోర్టుకు మెట్రో సౌకర్యం అందుబాటులో ఉంది. దీంతో నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా మెట్రోరైలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కే�
Hyderabad Metro | నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో మెట్రో విస్తరణ నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా ఆయా మెట్రో మార్గాల్లో పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తాం. దేశ రాజధాని ఢి�
మినీఇండియాకు మెట్రో రైలు మంజూరైంది. సీఎం కేసీఆర్ జూన్లో పటాన్చెరులో నిర్వహించిన బహిరంగ సభలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు కావాలని ప్రజల ప్రధాన డిమాండ్ను సీ�
Hyderabad Metro | గ్రేటర్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో అద్భుత నిర్మాణం ఆవిష్కృతం కానున్నది. సింగిల్ ఫిల్లర్పై మెట్రో రైలు, రోడ్డు రవాణా వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి.
Telangana | సంక్షేమ పాలనలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తమది మానవీయ పాలన అని మరోసారి చాటుకున్నది. సబ్బండ వర్గాలపై తన ప్రేమను, బాధ్యతను చాటుకుంటూ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.తెలంగాణ రాష�
Telangana Cabinet | రూ.60వేలకోట్లతో హైదరాబాద్లో మెట్రోను విస్తరించనున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి ఆయన కేబినెట్ నిర్ణయాలను
Old City Metro | పాతనగరంలో మెట్రో నిర్మాణం పనులపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) క్షేత్ర స్థాయిలో కసరత్తు మొదలు పెట్టింది. నిర్మించాల్సిన మార్గం ఖరారు కావడంతో ఆ మార్గంలో నిర్మాణ పనులు సాఫీగా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు టెండర్ గడువు బుధవారంతో ముగియనుంది. ప్రభుత్వ రంగ సంస్థగా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ�
Hyderabad Metro | హైదరాబాద్ పాత నగరంలో మెట్రో రైలు కూత పెట్టనున్నది. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను పాతనగరం వరకు విస్తరించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశి
గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు మందకొడిగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో సరిపడా రవాణా సౌకర్యం లేక 2050 నాటికి పెరిగే పట్టణ జనాభా 50 శాతం దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నది.
హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సోమవారం (జూలై 3) ఒకే రోజు 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి చారిత్రక మైలురాయిని సాధించింది. మహానగరంలో 3 కారిడార్లలో 69 కిలో మీటర్ల మేర మెట్ర�
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. సోమవారం ఒక్క రోజే మెట్రోలో 5 లక్షల 10 వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు. దాదాపు అన్ని రూట్లు .. ప్యాసింజెర్స్తో నిండిపోతున్నాయి.