Hyderabad | అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్పై కేంద్రానికి ఇంత వివక్ష ఎందుకు..? ప్రతి ఒక్క హైదరాబాదీని తొలుస్తున్న ప్రశ్న ఇది. మొదటి నుంచీ తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారు.. మెట్రో రెండో ద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న కక్ష పతాకస్థాయికి చేరింది. తెలంగాణ అంటేనే పగబట్టినట్టుగా బుసలు కొడుతున్నది. ఒక్క పైసా ఇవ్వం.. ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం.. అసలు తెలంగాణను అభివృద్ధే కానియ్యం..
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు లాభసాటి కాదట. నగరంలో మెట్రో నిర్మించాల్సినంత ట్రాఫిక్ రద్దీ లేదట. ఉత్తరప్రదేశ్లో పట్టుమని పది లక్షలమంది కూడా ఉండని మీరట్,
వడ్డించే వాళ్లు మనవాళ్లయితే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని చెప్పారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో రైలుపై ఆది నుంచి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్రం ఈసారైనా ధోరణి మార్చుకుంటుందా? ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామమిది.
Airport Metro | ఎయిర్పోర్టు మెట్రో నిర్మాణ ముందస్తు పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ల నియామకం జరుగుతుందన్నారు.
Hyderabad Metro | నాంపల్లి నుమాయిష్ సందర్భంగా మెట్రో రైలు వేళల సమయాన్ని పొడిగించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 15వ తేదీ
Hyderabad Metro | నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల వేళలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31
అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్స్ప
CM KCR | హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. భవిష్యత్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా
Airport Metro | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మెట్రో రైల్వే లైనును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరిస్తామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
Minister Talasani Srinivas Yadav | రెండో దశ మెట్రో రైలు నిర్మాణ పనులకు ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులతో