Minister KTR | హైదరాబాద్ నగరంలో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి కే�
Hyderabad Metro | మెట్రో రెండో ఫేజ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. దీంతో మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శం�
హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశకు నిధులు కేటాయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి సోమవారం ల�
Minister KTR | కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ లేఖ రాశారు కేటీఆర్. బీహెచ్ఈఎల్ - లక్డీకాపూల్, నాగో
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలతో ఖైరతాబాద్లోని మెట్రోస్టేషన్లో ఓ రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో సర్వీసుల వేళలను పొడిగించారు. ఇక నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రయా�
Hyderabad metro | హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువత.. తమకు ఏదైనా ప్రదేశం నచ్చిందంటే చాలు.. అక్కడ వీడియో షూట్ చేసేస్తున్నారు. ఇక దాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఓ అందమైన అమ్మాయి కూడ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6:35 గంటల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్మ�
హైదరాబాద్ : మలక్పేట పరిధిలోని ముసారాంబాగ్ స్టేషన్లో మెట్రో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో రైలు ఆగిపోయినట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు. మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నా�
హైదరాబాద్ : మెట్రో ప్రయాణికుల కోసం మెట్రో రైడ్ పేరుతో ఎలక్ట్రిక్ ఆటో సర్వీసులు ప్రారంభం.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఉంటే పంపించగలరు సర్. అయ్యాయి. మెట్రో స్టేషన్ నుంచి గమ్య స్థానానిక�
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రయాణికులకు ఉగాది ఆఫర్ను ప్రకటించింది. సెలవు దినాల్లో కేవలం రూ.59కే రోజంతా ప్రయాణించే అవకాశం కల్పించింది.