Hyderabad Metro | హైదరాబాద్లో మెట్రో సేవలు స్తంభించాయి. సాంకేతిక కారణాలతో నాగోలు-రాయదుర్గం రూట్లోని మెట్రో సేవలు దాదాపు రెండు గంటలుగా నిలిచిపోయాయి. నాగోలుకు బదులుగా తార్నాక నుంచే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టనున్న మియాపూర్-పటాన్చెరు మెట్రో వివరాలను హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో అథారిటీ వెల్లడించింది.మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 13 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మిం�
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో దాత గుండెను తరలించారు. 13 నిమిషాల్లో 13 స్టేషన్లు దాటి ఆ రైలు 13 కిలోమీటర్లు చేరుకున్నది. శుక్రవారం రాత్రి 9.30 నిమిషాలకు ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డ�
హైదరాబాద్ మెట్రోలో అదనపు బోగీల (కోచ్) ఏర్పాటుకు ఎట్టకేలకు హెచ్ఎంఆర్ఎల్ దృష్టి సారించింది. ఏడాది కాలంగా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా.. ఇంతవరకు కార్యరూపంలోకి రాలేదు. కానీ ఈ నెలాఖరుల
Metro corridor | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో కారిడార్ల పొడిగింపునకు సంబంధించిన డీపీఆర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్ ఉత్తర భాగంలో మెట్రో రైల్ కల నెరవేరబోతున్నది.
Hyderabad Metro | న్యూ ఇయర్ వేడుకలకు రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. నూతన సంవత్సవర వేడుకల దృష్ట్యా మెట్రో ప్రయాణ వేళ్లల్లో అధికారులు మార్పులు చేశారు.
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrations) భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే హైరదాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో వేల సంఖ్యలో ఈవెంట్లు ఏర్పా�
ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో కోసం ప్రత్యేక యాప్ను డిజైన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మెట్రో కార్డు ద్వారా రాయితీలతో కూడిన రవాణా సౌకర్యం కల్పించగా... ఫిజికల్ కార్డు వెంట పెట్టుకుని తిర�
ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు మెట్రో రెండో దశలో అదనంగా 4 మెట్రో కారిడార్లను చేర్చాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి�
మహానగరంలో మెట్రో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఉండే సిటీ జనాలను.. బోగీల్లో కుక్కి ఉక్కిరిబిక్కిరి చేసింది. నిమిషమో, రెండు నిమిషాలు ఆగిపోయిందంటే పొరపాటే. ఏకంగా 15 నిమిషాలు �
Hyd Metro | మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండోదశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రెండో దశ పనులు చేప
మెట్రోతో మన యాత్రి యాప్ జట్టు కట్టింది. నగరంలోని 57 మెట్రో స్టేషన్ల చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మెట్రో ప్రయాణికులు చేరుకునేలా మన యాత్రి ఓపెన్ మొబిలిటీ యాప్ సేవలను అందించనుంది.