హైదరాబాద్ మెట్రో టేకోవర్ పరిస్థితి ‘దున్నబోతే దూడ, మోయబోతే ఎద్దు’ చందంగా మారింది. మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి త
KTR | మెట్రో టేకోవర్పై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా తప్పుడు లెక్కలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. ఎల్అండ్టీ అనే ప్రైవేటు కంపెనీ
Cabinet Meeting | అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం 10 కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది.
Metro Rail | నగరంలో నిత్యం లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చే మెట్రో రైల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాగోల్-రాయదుర్గం (Nagole-Rayadurg) మార్గంలో సాంకేతిక లోపం కారణంగా మెట్రో సేవలకు అవాంతరం కలుగుతోంది.
మరో నెల రోజుల్లో మెట్రో స్వాధీన ప్రక్రియ ముగియనున్నది. ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ పరం కానున్నది. అయితే స్వాధీన ప్రక్రియను పట్టాలెక్కించేందుకు ఏర్పాటు చేసిన ఏజెన్సీ, మెట్రో ఆస్తులు, ఎల్ అండ్ �
ప్రయాణికులకు కల్పించాల్సిన వసతుల విషయంలో అటు ఎల్ అండ్ టీ, ఇటు సర్కారు బంతాట ఆడుతూనే నగరంలో మెట్రో నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ప్రయాణికులు అవస్థలుపడుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్ర
హనుమంతుడిని చేయబోతే కోతి అయిందట! ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పరిస్థితి ఇట్లనే తయారైంది. ‘నేను చేపట్టిన మెట్రో టేకోవర్ చూసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యపోయారు’ అని కొన్నిరో�
Hyderabad Metro | గాలిపటాలతో మెట్రో సేవలకు అంతరాయం కలుగుతుండటంతో హెచ్ఎంఆర్ఎల్ ఆందోళన చెందుతున్నది. సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే గాలిపటాల దారాలు.. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లకు చుట్టుకుని విద్యుత్ సరఫరాకు �
Hyderabad Metro | ఓల్డ్ సిటీ మెట్రో మరింత జాప్యం కానున్నది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది, భూసేకరణ పనులు మొదలుపెట్టి 8 నెలలుగా గడుస్తున్నా... ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి
డిసెంబర్ 31 సంబురాల సందర్భంగా నగరవాసుల సౌలభ్యం కోసం మెట్రో ప్రత్యేక చర్యలు తీసుకున్నది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది.
నగరంలో మెట్రో విస్తరణ పేరిట రూపొందించిన డీపీఆర్కు ఏడాది దాటింది. కానీ ఈ ఏడాది కాలంలో ఢిల్లీ గడప దాటని కాంగ్రెస్ ప్రతిపాదనలతో నగరంలో మెట్రో విస్తరణ అంశమే హాస్యాస్పదంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి �
కాంగ్రెస్ రెండేండ్ల పాలనతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రతి వర్గం నుంచి విమర్శలు వ్య క్తమవుతున్నాయి. హామీలు అటకెక్కిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. విసిగివేసారిన జనం ప్రభుత్వంపై నిరసన గళాలు వి�
హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్కు కేంద్రం ఝలక్ ఇచ్చిందా? ఏడాదిగా రెండో దశ డీపీఆర్ను నానబెట్టిన కేంద్ర సర్కారు మొదటి దశపై పెట్టిన పీటముడిని చాకచక్