వడ్డించే వాళ్లు మనవాళ్లయితే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని చెప్పారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో రైలుపై ఆది నుంచి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్రం ఈసారైనా ధోరణి మార్చుకుంటుందా? ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామమిది.
Airport Metro | ఎయిర్పోర్టు మెట్రో నిర్మాణ ముందస్తు పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ల నియామకం జరుగుతుందన్నారు.
Hyderabad Metro | నాంపల్లి నుమాయిష్ సందర్భంగా మెట్రో రైలు వేళల సమయాన్ని పొడిగించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 15వ తేదీ
Hyderabad Metro | నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల వేళలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31
అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్స్ప
CM KCR | హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. భవిష్యత్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా
Airport Metro | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మెట్రో రైల్వే లైనును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరిస్తామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
Minister Talasani Srinivas Yadav | రెండో దశ మెట్రో రైలు నిర్మాణ పనులకు ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులతో
Hyderabad Metro | ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి మైండ్స్పేస్ జంక్షన�
Hyderabad Metro | మెట్రో రైల్ విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద�
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభమైన నేటికి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమీర్పేట మెట్రో స్టేషన్లో మెట్రో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మెట్�