కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. మెట్రో రైలుకు సం బంధించి కనీస అవగాహన లేకుండానే మీడియా సమావేశంలో నోటికొచ్చింది మా ట్లాడి నవ్వులపాలయ్యారు.
హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన హెచ్ఎండీఏ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. అదనపు బాధ్యతలను కట్టబెట్టింది.
Hyderabad Metro Phase 2 | నగరంలో కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టు మెట్రో విస్తరణ మూడు ముక్కలాటలా మారింది. ఒక అంశంలో స్పష్టత వచ్చే లోపు మరో కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో అసలు విషయం మరిచి లేవత్తిన ప్రశ�
Hyderabad Metro | ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను నాన్స్టాప్గా నడపాలని మెట్రో అధికారులు ని
మెట్రో స్టేషన్లో ఖాళీ జాగా లేదంటూ ప్రయాణికులను అడ్డుకున్న ఘటనపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 26న రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో జరిగినా, దీనిపై చర్యల�
ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. సర్వే కూడా పూర్తి కాని నాగోల్- ఎయిర్పోర్టు మెట్రో విషయంలో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మసి పూసి మారేడు కాయ చేసినట్లు ఉంది.
పార్లమెంట్ వేదికగా 30 లక్షల మందికి ఉపయోగపడే మెట్రో విషయాన్ని అడిగినోళ్లే లేకుండా పోయారు. డీపీఆర్ కేంద్రానికి చేర్చి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొంటే... సవరణల పేరిట కేంద్రంలోని బీజేపీ దోబూచులాడుతో
Hyderabad Metro | నగరాన్ని ముంచెత్తిన భారీ వానలతో మెట్రో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సాధారణ రోజుల్లోనే వాతావరణంలో కాలుష్యం, భారీ రద్దీతో మొరాయించే మెట్రో కోచ్లు...
Hyderabad Metro | నగరంలో మెట్రో రైలుకు అదనపు బోగీల ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉంది. ఏడాదిన్నర కిందటే.. కొత్త కోచ్లతో నగరవాసులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు, మెట్రో నిర్వహణ సంస్థ కూడా వ�
Hyderabad Metro | దేశంలోని అన్ని మెట్రోల కంటే హైదరాబాద్ మెట్రో చార్జీల భారం ఎక్కువగా ఉంది. ఇటీవల పెరిగిన ధరలతో పోల్చితే 15 శాతానికిపైనే టికెట్ ధరలు ఉన్నాయి. ఇక మెట్రో ప్రయాణికులకు సరైన మౌలిక వసతులు కూడా అందడం లేదు.
రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టిన ఓల్డ్ సిటీ మెట్రోకు అండర్ గ్రౌండ్ సర్వే చేయనున్నారు. భూగర్భంలో ఉన్న నిర్మాణాలు, పైపులైన్లు, కేబుళ్లను తెలుసుకునేందుకు వీలుగా ఈ అధ్యయనం చేస్తున్నట్లుగా మెట్�
తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఆర్థిక చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్లో మెట్రోరైల్ ఫేజ్-2కు అనుమతు�
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలను సవరించారు. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 11, గరిష్ఠ ఛార్జీ రూ. 69కి సవరించారు. సవరించిన మెట్రో ఛార్జీలు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.