బంజారాహిల్స్/హిమాయత్నగర్,ఆగస్టు 29: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణానికి హాని చేయని మట్టి గణప�
ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోదీ అధికార మదంతో విర్రవీగుతున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలపై కక్షపూరిత ధోరణి : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి బడంగ్పేట, ఆగస్టు 29: కేంద్రలోని బీజే
వినాయక చవితి సందర్భంగా ఏటా విగ్రహాల నిమజ్జనంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతూనే ఉంది. పీఓపీ అనర్థాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తెస్తున్నాయి. ఇటీవలి కాలంలో పీఓపీ విగ్
మియాపూర్, ఆగస్టు 29 : వినాయక నవరాత్రోత్సవాలను నియోజకవర్గ వ్యాప్తంగా పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి ఇంటా మట్టి గణపతి ప్రతిమనే పూజించాలన్నారు. వినాయక న
పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరిద్దాం.. మాధవరం కృష్ణారావు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వినాయక నవరాత్రోత్సవాల్లో మట్టి వ�
వేకువ జాము నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజా సందడిగా మారింది. ఎన్ఎండీసీ, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హైదరాబాద్
సమాజ సేవకులకు పురస్కారాలు, అవార్డులు స్ఫూర్తిని నింపి మరింతగా సేవ చేసేందుకు ఉత్సాహాన్ని నింపుతాయని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర హాస్పిటల్ను హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ,రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభిం