బీటెక్ మొదటి సంవత్సరం నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థుల ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని కళాశాల
పారిశ్రామిక కార్మికుల పిల్లల కోసం మౌలాలి పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, ఎస్ఐడీబీఐ డీజీఎం విద్యాసాగర్లు శుక్రవారం అవేక్షా డే కేర్ ఉచిత సెంటర్ను ప్రారంభించారు.
దంపతులకు గాయాలు దూరంగా ఎగిరిపడ్డ శిథిలాలు బేగంపేట్, సెప్టెంబర్ 3: రాంగోపాల్పేట్ డివిజన్ నల్లగుట్టలో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో జనసంచా
జనగామ జిల్లాకు స్వా తంత్య సమరయోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌ డ్ జిల్లాగా నామకరణం చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ కోరారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అడ్మిన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ�
గురుకులాల్లో స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన చాంబర్లో శనివారం స్వచ్ఛ గురుకుల పోస్టర్ను అధికారులతో కల�
భారీ మొత్తంలో నిధుల సమీకరణకు హెచ్ఎండీఏ కసరత్తు ఒకేసారి రూ.4వేల నుంచి 5వేల కోట్లు రాబట్టాలని అంచనా ప్రస్తుతం ఏడాదికి రూ.421 కోట్లు టోల్ రూపంలో ఆదాయం ఒకేసారి వచ్చే ఆదాయంతో ఔటర్ చుట్టూ మరింత అభివృద్ధి సిటీబ
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023 ప్రకారం జనవరి 1 తేదీ 2023 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒకరూ తప్పనిసరిగా
విశేష పూజలందుకుంటున్న గణనాథులు.. మొదలైన నిమజ్జన కార్యక్రమం గ్రేటర్ వ్యాప్తంగా 74 తాత్కాలిక కొలనులు చిలకలగూడ మున్సిపల్ మైదానంలో ప్రారంభించిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి వినాయక నవరాత్రి ఉ
బేగంపేటలో నాలాల అభివృద్ధి పనులు అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి తలసాని బేగంపేట, సెప్టెంబర్ 2: ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్డీపీతో శాశ్వత ప�
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద డ్రోన్ కెమెరాలు వాహనాల రద్దీపై ఎప్పటికప్పుడు అంచనా వెంటనే క్లియర్ చేసేందుకు దోహదం తొలుత రెండు,మూడు కెమెరాలు కొనే యోచన రద్దీ సమయాల్లో మరిన్ని వన్వేల ఏర్పాటు క్షేత్రస్థాయి స�
తల్లీకూతుళ్లు, బాలుడి అదృశ్యం ఎక్కడున్నారో గుర్తించి.. కుటుంబ సభ్యులకు అప్పగించిన మేడిపల్లి పోలీసులు పీర్జాదిగూడ, సెప్టంబర్ 2: అదృశ్యమైన తల్లి కూతుళ్లు, ఓ బాలుడి ఆచూకీని గుర్తించి.. కుటుంబ సభ్యులకు అప్ప�
చెత్త డంపింగ్యార్డు వద్ద మూడు కొలనుల ఏర్పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ వేణుగోపాల్, మలక్పేట ఏసీపీ వెంకటరమణ అంబర్పేట, సెప్టెంబర్ 2 : అంబర్పేట చుట్టుపక్కల ప్రాంతాల వారు వినా