ముఠా గోపాల్ ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, సెస్టెంబర్ 4: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్య�
ఘట్కేసర్,సెప్టెంబర్4 : గణేశ్ ఉత్సవాల్లో భాగంగా, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం నిర్వాహకులు అన్నదానం చేశారు. పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనర్సింహ కాలనీలో శివ యూత్ వి�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దమ్మాయిగూడలో నూతన పింఛన్ కార్డులు పంపిణీ దమ్మాయిగూడ, జవహర్నగర్లో బస్తీ దవాఖానలు ప్రారంభం.. మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ స�
శ్రీధర్ కాలనీలో రూ.11కోట్లతో నాలాల నిర్మాణ పనులు పూర్తి సమస్యలు పరిష్కరించినపుడే సంతృప్తి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, సెప్టెంబర్ 4: సీఎం కేసీఆర్ సహకారంతో రూ.11కోట్లతో వర్షం, డ్రైనేజీ నీరు వేర్�
అన్ని వర్గాలకు సముచిత స్థానం బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి నార్సింగి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రం సాధించకున్న తర్వాత అన్ని �
మన్సూరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్, జైపురికాలనీలోని కమ్యూనిటీ హాల్లో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
33 టీఎంసీల కృష్ణాజలాల వినియోగానికి మార్గం సుగమం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సుంకిశాల పథకం అమలు రూ.2,214.73 కోట్ల పనులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే హైదరాబాద్కు 30 టీఎంసీల గోదావరిజలాల కేటాయింప
సంక్షేమంలో తెలంగాణదే మొదటిస్థానం కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బోడుప్పల్, సెప్టెంబర్3 : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నార�
మహిళలను వెళ్లగొట్టిన కార్పొరేటర్ భర్త మీడియా ముందు మహిళల ఆవేదన సైదాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మంజూరుచేసిన ఆసరా పించన్ల కార్డులను తీసుకునేందుకు వెళ్లిన తమను సైదాబాద్ డివిజన్ కార�
ఖైరతాబాద్, సెప్టెంబర్ 3: జనగామ జిల్లాకు స్వా తంత్య సమరయోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌ డ్ జిల్లాగా నామకరణం చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ కోరారు. సోమా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మేడ్చల్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): గురుకులాల్లో స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అ�
అన్ని శాఖలు సమన్వయంతో ఉండాలి నిరంతర విద్యుత్, నీటి సరఫరా జరగాలి సమీక్షలో మేయర్ విజయలక్ష్మి ఆదేశం సిటీబ్యూరో, సెప్టెంబరు 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో వినాయక నిమజ్జనానికి