డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘నూతన విద్యావిధానం-2020లో గాంధీజీ భావన’ అనే అంశంపై జాతీయ సింపోజియం నిర్వహించారు.
సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం.. జవహర్నగర్ కార్పొరేషన్లో భివృద్ధి పనులు ప్రారంభం ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి జవహర్నగర్,సెప్టెంబర�
అధ్వాన్నంగా రాచలూరు – తిమ్మాపూరు రోడ్డు స్వగ్రామం రోడ్డును పట్టించుకోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గ్రామస్థుల కోరిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేసిన మంత్రి సబితారెడ్డి కందుకూరు, సెప్టెంబర్ 4: పేరు గొప్
మా ఉద్యోగాలు మాకివ్వండి.. అన్నందుకు లాఠీ దెబ్బలు, కాల్పులు సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ): అది 1952. ముల్కీ సమస్యతో ఉద్యోగులు, విద్యార్థులు సతమతమవుతున్న రోజులు. మా ఉద్యోగాలు మాకివ్వండి.. అన్నందుకు న�
అత్యవసర అంబులెన్స్లకు అవకాశం పోలీసులకు సమాచారమిస్తేనే క్లియరెన్స్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఆటోమేటిక్ సిగ్నల్ పనితీరుపై పరిశీలన సమీప సిగ్నళ్లకు ఒకేసారి గ్రీన్లైట్ సిటీబ్యూరో, సెప్టెంబర�
మేడ్చల్ జిల్లాలో పెరగనున్న లబ్ధిదారులు ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలో 1500 మందికి అవకాశం తొలుత 500.. క్రమంగా మిగతా వారికి వర్తింపు దళితబంధు పథకంలో 40 రకాల వ్యాపారాలు మేడ్చల్, సెప్టెంబర్4(నమస్తే తెలంగాణ): �
యమస్పీడ్గా మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం రూ.3,866.21 కోట్లతో 3 ప్యాకేజీలుగా విభజన తుదిదశకు చేరుకుంటున్న రెండో ప్యాకేజీ పనులు దసరా తర్వాత విడతల వారీగా అందుబాటులోకి.. మార్చి కల్లా వందశాతం మురుగుశుద్ధి ల�
ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశం సిటీబ్యూరో,సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమ లార్వా పెరగకుండా చూసుకోవాలని �
శివార్లకు హెచ్ఎండీఏ మెరుగైన మౌలిక వసతులు తెల్లాపూర్ రేడియల్ రోడ్డు వెంబడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గండిపేట నుంచి చిలుకూరు, అజీజ్ నగర్, నార్సింగి మునిసిపాలిటీని కలుపుతూ కాజ్వే నిర్మాణం గ్రే
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ థీమ్ పార్కు సుందరీకరణ పనులు పరిశీలన వెంగళరావునగర్, సెప్టెంబర్ 4: జూబ్లీహిల్స్ నియోజవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పె�
ఆ స్థలంలో గృహ నిర్మాణాలు ఎలా..! మొదట అభ్యంతరం….ఆపై చర్చ లేకుండానే అనుమతి కంటోన్మెంట్ చరిత్రలోనే పక్కా కమర్షియల్గా కొనసాగుతున్న యశోద టాకీస్ స్థలం కాస్తా రెసిడెన్షియల్ కేటగిరిలోకి మారిపోయింది. శ్రీక
ప్రజలకు సుస్థిరమైన జీవన సదుపాయాలను కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే వివేకానంద్ కుత్బుల్లాపూర్/గాజులరామారం,, సెప్టెంబర్ 4: ప్రజలకు సుస్థిరమైన మెరుగైన జీవన ప్రమణాలను కల్పించడంతో పాటు నియోజకవర్గాన్ని అన�
ఆసరా పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం 10,173 కొత్తగా ‘ పింఛన్లు’ బోయిన్పల్లిలో పంపిణీ షురూ.. గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 4 : కూకట్పల్లి నియోజకవర్గంలో కొత్త ఆసరా