తరచూ మాట్లాడాలి.. కథలు, అనుభవాలు చెప్పాలి తప్పు చేస్తే నచ్చజెప్పి ప్రోత్సహించాలి మొదటి 5 ఏండ్లు వారి ఎదుగుదలను గమనించాలి సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ): మాదాపూర్కు చెందిన శశికిరణ్ దంపతులు సాఫ�
నగరంలో 13 చోట్ల జంక్షన్ల ఆధునీకరణ రూ.33 కోట్ల అంచనాతో త్వరలో పనులు విదేశీ తరహా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రత ట్విట్టర్లో వెల్లడించిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ సిటీ�
నగరంలో ఊపు మీదున్న రియల్ ఎస్టేట్ ఇండ్ల విక్రయాల్లో చక్కటి పురోగతి ఆగస్టులో పెరిగిన 20 శాతం అమ్మకాలు నైట్ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ) : భాగ్యనగరంలో ఇండ్ల వ�
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి అవగాహన సదస్సులో సీపీ మహేశ్ భగవత్ మల్లాపూర్, సెప్టెంబర్ 7: వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి జోన్ పరిధిలోని
మంత్రి మల్లారెడ్డి పీర్జాదిగూడ, సెస్టెంబర్ 7: పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేష�
వినాయకచవితి తర్వాతి రోజు నుంచి నిమజ్జనపర్వం ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్విఘ్నంగా గణేశ్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. నవరాత్రి ముగింపు తర్వాత జరిగే నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా
విద్యుత్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల అభివృద్ధిని అడ్డుకునేలా ఇంధన శాఖ కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు.
ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు సృష్టించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆయన అల్వాల్లోని లయోలా అకాడమీలో సోమవారం జరిగిన రెండు