తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు నటించిన పౌరాణిక, జానపద, సామాజిక చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు.
గాయపడిన హృదయం నుంచే గజళ్లు పుట్టుకొస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జాలూరు గౌరీశంకర్ అన్నారు. మనిషిలోని సంఘర్షణ దుఃఖం, వేదననే గజల్ రచనలకు ఆత్మ అని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్, గౌతమ్నగర్ బస్తీల్లో పాడైపోయిన రోడ్ల స్థానంలో రూ.19.9 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు ప్రమాదకరమైన రంగులతో తయారు చేసిన గణపతులను పూజించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను �
47 కు గాను ఇప్పటికే 31 ప్రాజెక్టులు పూర్తి ఈ ఏడాది చివరికల్లా మరో 16 అందుబాటులోకి విజయవంతంగా వినియోగంలోకి 15 పై వంతెనలు, 7 అండర్పాస్లు సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/ఎల్బీన గర్/మియాపూర్/కేపీహెచ్బీ కా�
చాంద్రాయణగుట్ట ఫె్లైఓవర్ ప్రారంభోత్సవంలో హోంమంత్రి మహమూద్ అలీ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న ఎస్ఆర్డీపీ (స్ట్ర�
హరితహారంతో అనూహ్యంగా పెరుగుదల దేశంలో ఏ మెట్రో నగరాల్లో లేనివిధంగా..ట్రీ సిటీగా నగరానికి అంతర్జాతీయ గుర్తింపు సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైంది: మంత్రి కేటీఆర్ ట్వీట్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధ�