మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డినేరేడ్మెట్, జనవరి 9: సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ఒక ప్రతీక అని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ
ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ఘట్కేసర్,జనవరి 9 : ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజారోగ్యానికి కృషి చేస్తున్నదని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. ఘట్�
ఉత్సవాలకు ముస్తాబైన మల్లికార్జున స్వామి దేవాలయం సైదాబాద్, జనవరి 9: జంటనగరాల్లోనే ప్రసిద్ధి చెందిన సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలోని మల్లికార్జున దేవాలయం (పుట్టమన్ను)లో మల్లన్న కల్యాణోత్సవాలకు ఆలయం ముస్త
ప్రధాన రోడ్లలో వందల కోట్ల నిధులతో ఫ్లై ఓవర్ల నిర్మాణాలుతీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులుచార్మినార్, జనవరి 7 : ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తూ పాతనగరాన్ని సైతం అభివృద్ధి చేస�
ఎమ్మెల్యే ముఠా గోపాల్భోలక్పూర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభంకవాడిగూడ, జనవరి 7: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయ
కాచిగూడ,జనవరి 7: అంబర్పేట నియోజకవర్గంలోని పలు డివిజన్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్డి�
సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీమియాపూర్, జనవరి 7 : ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న సమాంతర రహదారులకు విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్�
బడంగ్పేట, జనవరి 7: సర్కారు బడుల్లో సకల సౌకర్యాల కల్పనకు సీఎం కేసీఆర్ రూ.4వేల కోట్లు కేటాయించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల అదన�
సైదాబాద్, జనవరి 7 : పాఠశాలల్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ పరిశీలించారు. శుక్రవారం శంకేశ్వరబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొవిడ్ టీకా �
జవహర్నగర్, జనవరి 7: అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. శుక్రవారం కార్పొరేషన్లోని మ్యాగి హై స్కూల్ విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు.
ప్రతి బస్తీకి దవాఖాన ఏర్పాటురోగాలకు ఉచిత వైద్యం, మందులు అందజేతవ్యక్తం చేస్తున్న స్థానికులు కేసీఆర్ మేలు మరువలేనిదని కితాబుకాచిగూడ, డిసెంబర్ 11: పేదలకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలనే లక్ష్యంతో స�
చర్యలు వేగవంతం ఇరువైపులా ఇంటింటి సర్వే311 ప్రభావిత భవనాలు గుర్తింపుచెల్లింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులువ్యక్తం చేస్తున్న స్థానికులుముషీరాబాద్, డిసెంబర్ 11: హుస్సేన్సాగర్ ప్రధాన నాలా
ర్యాలీని ప్రారంభించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్మెహిదీపట్నం, డిసెంబర్ 11 : అందరికీ ఆరోగ్యం పేరుతో నిర్వహించిన ఆజాదీ కా అమృతోత్సవ్ శనివారం ముగిసింది. నవంబర్ 16న ప్రారంభం అయిన ఈ కార్యక్రమం�