ఎస్సీ రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణమేడ్చల్, జనవరి10(నమస్తే తెలంగాణ): పాల ఉత్పత్తుల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మినీ డెయిరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మేడ్చల్ జిల్లాలో మొదటి దశలో పైల
దక్కన్ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణ పనులురూ.60.02 కోట్లతో నయా సొబగులుతుది దశకు చేరిన పాదచారుల ప్రాజెక్టు పనులుసిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): అత్యంత ప్రసిద్ధిగాంచిన చార్మినార్కు, దాని పరిసరాలకు
దవాఖానలోని పలు విభాగాలను పరిశీలించిన మంత్రి హరీశ్ రావుమలక్పేట ఏరియా ఆసుపత్రిలోనూ తనిఖీలుసుల్తాన్బజార్ / సైదాబాద్, జనవరి 10: ఉస్మానియా, మలక్పేట ఏరియా ఆసుపత్రులలో ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్న�
దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ పెంపువిలువైన వస్తువులను వెంట తీసుకెళ్లండిచైనా మాంజా వాడితే జైలుకే..రాచకొండ సీపీ మహేశ్భగవత్సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): ఈ సంక్రాంతికి ఊరెళ్తున్నాం…చాలా సంతోషం�
తెలుగు యూనివర్సిటీ, జనవరి 10: ‘ఒంటరిగా ఎదిగి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మా బాపు బాల సిధారెడ్డే నా హీరో’ అని తెలంగాణ సాహిత్య అకాడమి పూ ర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ స�
దేశానికి దిక్సూచి తెలంగాణ వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్ బీజేపీది రైతు వ్యతిరేక విధానాలు కంటోన్మెంట్లో ఘనంగా వారోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న సికింద్
బాలానగర్, జనవరి 10 : ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జికి లిఫ్ట్ సదుపాయంతో పాటు మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్త�
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 10 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేయర్ �
మెహిదీపట్నం, జనవరి 10 : ప్రజలకు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిని అందిస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. సోమవారం టోలిచౌకిలో నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, ఎంఐఎం కా�
యూపీహెచ్సీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అబిడ్స్, సుల్తాన్బజార్, జనవరి 10 : వృద్ధులు, ఫ్రంట్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 15 – 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినే�
శేరిలింగంపల్లి, జనవరి 9: అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బ�
టీనేజర్లందరికీ కరోనా టీకా..ఉమ్మడి బాలానగర్లో.. టీకా లక్ష్యం 15 వేలువారం రోజుల్లో 12 వేల మందికి టీకాలుకేపీహెచ్బీ కాలనీ, జనవరి 9 : కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలవుతున్నది. కరోనా న
‘ఆపి’ అధ్యక్షురాలు డాక్టర్ అనుపమవెంగళరావునగర్, జనవరి 9 : దేశంలో అత్యధిక శాతం మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఇది ఆందోళనకరమని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజ�