జూబ్లీహిల్స్, డిసెంబర్11: సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతనిచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నారని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు రూ.15 కోట్ల�
ఖైరతాబాద్, డిసెంబర్ 11 : కేబినేట్ మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా ప్రజలకు విశేష సేవలందించిన దివంగత కొణిజేటి రోశయ్య మచ్చలేని మహోన్నత వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిసీఎం సహాయనిధి చెక్కులు పంపిణీజవహర్నగర్, డిసెంబర్ 11: అనారోగ్య సమయంలో నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయనిధి ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నార
మలక్పేట, డిసెంబర్ 11 : భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, మాజీ గవర్నర్ రోషయ్యకు మలక్పేట మార్కెట్లో తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఉల్లి, మిర్చి, చింతపండు వ్యాపారుల సంఘాల
వర్షపు నీరు నిలువకుండా చర్యలు ప్రారంభండ్రైన్ ఏర్పాటుకు రూ.30.64లక్షలుమంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో నిధులు మంజూరుఆనందం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు కందుకూరు, డిసెంబర్ 11: జాతీయ రహదారిపై ఎన్నో ఏండ్లుగ
మన్సూరాబాద్, డిసెంబర్ 11: వానకాలంలో కాలనీల్లో తలెత్తుతున్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్స�
రవీంద్రభారతి, నవంబర్ 18: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో డాక్టర్ కొమ్మూరి ప్రసాద్ రచించిన పీహెచ్డీ సిద్ధాంత గ్రంధం “తెలుగు పద్య నా�
నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ట్రాఫిక్ పోలీసులు ‘వీ కాప్’ పేరుతో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘మేం పాటించడంతో పాటు మా తల్లిదండ్రులకు ట్రాఫి�
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మల్లారెడ్డి యూనివర్సిటీలోని న్యూబిల్డింగ్లో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల కోసం అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి ఈ కార్
ముషీరాబాద్, నవంబర్ 11: ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం నచ్చిన రాష్ట్రంతో ఒకలా నచ్చని రాష్ట్రంలో మరోలా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్.శ్రీనివాసరావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్