రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80వేల 39ఉద్యోగాలను ఈ రోజు నుంచే భర్తీ చేస్తామని, అదే సమయంలో 11వేల 103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్�
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అదనంగా 94 కొత్త బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో సంబురాలు నిర
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గం అంతటా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.
మెదక్ మున్సిపల్లో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, మార్చి 8 : జిల్లాకేంద్రంలో 30వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిప
అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీలో గల రహేజా కంపెనీ మున్సిపాలిటీకి అందజేసిన రూ.20 లక్షల విలువైన స్వీపింగ్ మిషన్ను మంగళవారం ప్రారంభించారు.
మహిళలు ప్రగతి రథ సారథు లు అని మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్విజ్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు.
హయత్నగర్, మార్చి 7: విశ్వబ్రాహ్మణులకు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్తున్నారని, అయినప్పటికీ వారి జీవితాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని అందుకు విశ్వబ్రాహ్మణులు కలిసి కట్టుగా ముందుకు నడవాలని ఎమ్మెల్సీ, మాజ�