ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, జీవో 59 కింద దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం షేక్పేట మండల పరిధిలో ముమ్మరంగా సాగుతున్నది.
దాసారం హట్స్ వాసులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో హట్స్ నివాసితులు పెద్దసంఖ్యలో తరలి వెళ్లి మంత్ర�
సంపూర్ణ అక్షరాస్యత మహిళా వికాసానికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. మహిళా దినోత్సవంలో భాగంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి జయశంకర్ కమ్యూనిటీహాల్లో మహిళలకు గురువ�
మహిళలను గౌరవించే సంస్కృతి తమదని, తెలంగాణ నుంచి ఈ సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయనున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
ఛత్రపతి శివాజీ, మహాత్మా గాంధీ, సుభాశ్చంద్రబోస్ లాంటి మహనీయులకైనా తల్లి,దండ్రులే ప్రేరణనిచ్చారని రాచకొండ షీటీమ్స్ విభాగం డీసీపీ షేక్ సలీమా అ న్నారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలకు 2022-23 వార్షిక సంవత్సరానికి సంబంధించి నిధుల కేటాయింపు పూర్తయింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు బడ్జెట్లో రూ. 659.53 కోట్ల నిధులను సభ్యుల ఆమోదంతో కేటాయించార
జంక్షన్లో రూ.450 కోట్లతో నిర్మాణం నేడు శంకుస్థాపన చేయనున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు అందుబాటులో ఉప్పల్ థీమ్ పార్కు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఉప్పల్, మార్చి 10: ఒకప్పుడ�
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. నిరుద్యోగులను మోసం చేసేందుకు దళారులు తిరుగుతుంటారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలు
: కిడ్నీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. దవాఖాన ఆడిటోరియంలో నెఫ్రాలజీ విభాగాధిపతి డా�
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేపట్టారు.
అసెంబ్లీ సాక్షిగా శాసన సభలో 91,142 ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయటంతో నిరుద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు.
రాష్ట్రంలో దాదాపు 91 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అ�