హైదరాబాద్కు ఉత్తరాన ఐటీ పరిశ్రమకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, విస్తరణను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూయర్స్ అసోసియేషన్ (కేఐటీఈఏ) నిర్ణయించింది.
సుల్తాన్బజార్, మార్చి 11 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆయురారోగ్యాలతో ఉం డాలని గోత్ర నామాలతో రుద్ర అధ్యాయంతో రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించామని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్
తులసీరామ్నగర్ లంకలో ఎమ్మెల్యే పాదయాత్ర శాంతినగర్లో డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన గోల్నాక, మార్చి 11: నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమ�
ముంపు ప్రాంతాల గుర్తింపు నాలా పనులను చేయిస్తున్న అధికారులు, సిబ్బంది మెహిదీపట్నం, మార్చి 11 : వర్షాకాలంలో ముంపు సమస్యలు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో నాలాల
చిక్కడపల్లి, మార్చి 11: బాగ్లింగంపల్లిలోని భగత్సింగ్నగర్ బస్తీలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు రెండు గుడిసెలు కాలిపోయాయి. బాలమణి అనే మహిళ ఇంటికి తాళం వేసి కూలీ పనికి వెళ్లగా అగ్నిప్రమాదం జరుగగా ఆమె గ�
వెంగళరావునగర్,మార్చి 11: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినో�
హిమాయత్నగర్,మార్చి11: దేశంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ�
మంది భూ నిర్వాసితులకు రూ.8.30 కోట్ల నష్ట పరిహారం చెల్లింపు సంవత్సరాలుగా నిలిచిపోయిన రాకపోకలు ప్రారంభించ నున్నట్లు వెల్లడి గౌతంనగర్, మార్చి11 : మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడం గర్వకారణంగా
బోడుప్పల్, మార్చి 11: బోడుప్పల్ నగరపాలక పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. 16వ డివిజన్ ఎస్బీఆర్, టెలిఫోన్ కాలనీల్లో రూ.1.20కోట్ల నిధులతో చేపట్టిన సీసీర�
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మల్లాపూర్, మార్చి 11 : కాలనీల ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం బాక్స్ డ్రైన్ పనులకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్�
మహానగర రవాణా వ్యవస్థను సమూలంగా మార్చిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో శకం ప్రారంభం కానుంది. మొదటిదశ పనులు చివరి అంకానికి చేరుతుండడంతో రెండోదశ పనులు ప్రారంభిస్తామని పుర
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగాముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి.