భవన నిర్మాణ రంగంలో ఫైర్ సేఫ్టీ కీలక భూమిక పోశిస్తుందని, ఫైర్ సేఫ్టీపై ప్రతి ఒకరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధి అన్నారు.
ప్రత్యక్షంగా నిర్వహించే శస్త్ర చికిత్సలు వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతాయని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు.
లక్షలు వెచ్చిస్తున్నా....ఫలితం శూన్యం n చోద్యం చూస్తున్న కంటోన్మెంట్ బోర్డు అధికారులు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి, రసూల్పురా, తిరుమలగిరి, కార్ఖానాలోని ప్రధాన బస్తీల్లో వీధి దీపాల నిర్వహణ అధ�
రెక్టం క్యాన్సర్పై ప్రజలలో విస్తృత ప్రచారం చేయడం ద్వారా దాని నివారణకు కృషి చేయడం జరుగుతుందని కార్ఖానాలోని రెనోవా సౌమ్య క్యాన్సర్ దవాఖాన మెడికల్ అంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ పాలంకి సత్య దత్తా�
హస్తినాపురం డివిజన్లో జరుగుతున్న డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఉన్న సాంకేతికత, వసతులు, పరీక్షలు గురించి తెలుసుకోవాలనుందా..? విమానాలు కొనుగోలు, వైమానిక రంగంలోకి అడుగుపెట్టాలనుందా ? కాక్పిట్ నుంచి సీటింగ్ వరకు.. డిజైన్ల నుంచి డెస్టినేషన్
ఉస్మానియా ఔన్నత్యాన్ని చాటిన వేడుకలు సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ‘ఉస్మానియా తక్ష్ 2022’ వేడుకలకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికైంది. ఇందులో భాగంగా పరిశోధనలు, అద్భుత ఆవిష్కరణలు, నమూనాల రూపకల్పనతో ఉస�
ఉజ్వల భవిష్యత్తు, చక్కటి ఉద్యోగావకాశాలు పొందేందుకు సరైన వేదిక కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయమని యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వర్రావు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఐఐటీ హైదరాబాద్లో గురువారం మెడికల్ సింపోజియం ప్రారంభమైంది. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మెడికల్ సింపోజియంను ప్రారంభించారు.