పనులప్రారంభోత్సవంలో మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, ఏప్రిల్1: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీ�
ఆలయాల ముస్తాబు పలు దేవాలయాల్లో ఉగాది వేడుకలు ధోపత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు అంబర్పే ట, ఏప్రిల్ 1 ఉగాది సందర్భంగా అంబర్పేటలోని పలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో పండుగ వేడుకలు జరగనున్నాయి. నల్లకుంట శంకరమఠంలో
సర్కిళ్లలోశేరిలింగంపల్లి ప్రథమ స్థానం సంవత్సరానికి వసూళ్లలో రికార్డు కంటే రూ. 20.65 కోట్లు అధికం శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2021-22 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను వసూళ్లలో శేరిలింగంప�
మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర, ఏప్రిల్ 1: సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ సభ్యుడు బొట్టు రమేశ్యాదవ్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్కు
ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అన్ని వర్గాల ప్రజలను తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించి ప్రవేశ పెడుతున్నారని రాష్ట్ర కార్మిక
కేంద్ర ప్రభుత్వ వికృత నిర్ణయాలతో సామాన్యుల పరిస్థితి అమగ్యగోచరంగా మారింది. ‘మూలిగే నక్కపై తాటి పండు పడింది’ అన్న చందంగా మారింది దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి.
ఇండ్లలో వరుస చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్కు తరలించారు. రాచకొండ సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. ఆరు జోన్ల పరిధిలో 13.50 లక్షల మంది యజమానులు రూ.1495.29 కోట్ల మేర ఆస్తి పన్ను చెల్లించారు.