ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎటుచూసినా ప్రపంచానికి జ్ఞానం నేర్పిన మహోన్నతుల విగ్రహాలు.. వారి బోధనలు.. మహిళా స్వయం సమృద్ధితో పాటు సామాజిక మార్పే లక్ష్యంగా తెల్లాపూర్ మహాత్మాపూలే కాలనీలోని అమృతసత్తయ్య కొల్లూర�
ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు ఉద్యోగులుగానో.. పారిశ్రామికవేత్తలుగానో తీర్చిదిద్దేలా సిలబస్ ఉండడంపై ఆ యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలన్న తలంపు తనది. ఆలోచన వచ్చిందే తడువు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సమాలోచనలు జరిపి.. అందరి ఆమోదయోగ్యంతో ముందడుగు వేశాడు పహాడీషరీఫ్లోని మహ్మదీయ కాలనీకి చెందిన అబ్దుల్లా హమీద్
టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. నగరంలోని వివిధ ప్రభుత్వ శాఖల టీఎన్జీవో యూనిట్ల నాయకులు, ఉ�
అసాధారణ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ.. ఆశలు వదులుకున్న ఓ మహిళకు మెరుగైన చికిత్స అందించి.. ప్రాణప్రాయం తప్పించారు నానల్నగర్లోని ఆలివ్ దవాఖాన వైద్యులు.
రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి వర్షపాతం �
గుం డ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్ లో శనివారం ‘స్వరామృతం’ పేరు తో సంగీత పోటీలను నిర్వహించారు.
జంట నగరాలలో తిరిగే 17 ఎంఎంటీఎస్ (లోకల్ రైలు) సర్వీసులను ఈ నెల 10, ఆదివారం నాడు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు శనివారం వెల్లడించారు.
ఉచిత ఉపకరణాల పంపిణీకి గుర్తింపు పూర్తి 4649 మంది ఎంపిక, త్వరలో అందజేత సిటీబ్యూరో, జూలై 8 (నమస్తేతెలంగాణ):నిరుపేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులు, వృద్ధులకు ఉచితంగా ఉపకరణాలు, కృత్రిమ అవయవాలు అందించేందుకు అలియ్�
నగరంలో నిషేధం అమలు తనిఖీలకు సర్కిళ్ల వారీగా టాస్క్ఫోర్స్ బృందాలు సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.
ఆలోచనలతో రండి..ఆవిష్కరణలతో వెళ్లండి టీ హబ్ తరహాలో టీ వర్క్స్ విశాలమైన ప్రాంగణంలో సరి కొత్త భవనం ఆగస్టులో ప్రారంభోత్సవానికి సన్నాహాలు – సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వె�
దవాఖానల్లో ఎస్టీపీ ప్లాంట్లు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానల్లో ఏర్పాటుకు నిర్ణయం ఒక్కో దవాఖానకు రూ.6.73కోట్లు సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): నగరంలోని ప్రధాన దవాఖానల్లోని వ్యర్�