వారంలో రోజుల కిందట స్కూటీ డిక్కీలోని ఆభరణాలు చోరీ సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలను గుర్తించి పట్టుకున్న పోలీసులు రూ.9 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్స్వాధీనం బంగారు వాచీలను కరిగించి సొమ్ముచేసుకున్న నింద�
రామంతాపూర్, జూలై 10 : తీవ్రమైన వర్షాలతో రామంతాపూర్ పెద్దచెరువులోకి వరదనీరు చేరుతుండటంతో ఆదివారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చెరువు నీటిని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులు అ�
లోతట్టు ప్రాంతాలు జలమయం ఇబ్బందులు పడ్డ ప్రజలు సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ, రెస్క్యూ టీంలు ఎల్బీనగర్, జూలై 10: ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాలు జోరుగా
సికింద్రాబాద్, జూలై 10: సికింద్రాబాద్/మారేడ్పల్లి/బొల్లారం, కంటోన్మెంట్ల వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాల్లో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుక
పర్యటించిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ చర్యలపై ఆరా.. ప్రాంతాల్లో ముందస్తు చర్యలు కొండాపూర్, జూలై 10 : డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర
రంగంలోకి అత్యవసర బృందాలు ముంపు ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్లు 24 గంటలు అప్రమత్తంగా యంత్రాంగం కేపీహెచ్బీ కాలనీ, జూలై 10 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరం తడిసిముైద్దెంది. రెండ్రోజులుగా సూర్
కాచిగూడ, జూలై 10: దేశంలో ఎక్కడ లేని విధంగా దళితులను కోటీశ్వరులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డా ప్రాంతానికి చెందిన లబ్ధిదారుడు శ్రీన
ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు తెలిపిన ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు ముషీరాబాద్/ కవాడిగూడ, జూలై 10 : బక్రీదు సందర్భంగా నియోజకవర్గంలో ముస్లింలు మసీదులకు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థన�
అబిడ్స్, జూలై 10 : బోనాల సందర్భంగా పలు ప్రాంతాల్లో తొట్టెల ఊరేగింపు, పోతరాజు నృత్యాలు నిర్వహించారు. పురానాపూల్ నుంచి ఎంపీ భీష్మ నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో టీఆర్ఎస్ నాయకులు ఎం.ఆనంద్కుమార్ గౌడ్, �
మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు ఓ మహిళకు తుపాకీ గురిపెట్టి..లైంగిక దాడికి పాల్పడటం పోలీస్ వర్గాల్లో కలకలం స్పష్టించింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు నివేదిక అందించడంతో నాగేశ్వరరావును సస�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ విశిష్టతను, చరిత్రను భవిష్యత్తరాలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ సప్తాహం’లో భాగంగా మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాణేల ప్రద�
వారంతా.. బంగారు భవిష్యత్తుకు కలలు కన్నారు.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడ్డారు. ఏన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి... పట్టుదలతో అనుకున్నది సాధించి తమ భవితకు బాట లు వేసుకోవడంతో పాటు తమ తల్లిదండ్రులు తమపై పెట్�
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని పటిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న వర్షాలతో వర�