ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జోనల్ కమిషనర్లతో మేయర్ విజయలక్ష్మి సమీక్ష సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేప�
హెచ్ఎండీఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష కుత్బుల్లాపూర్,జూలై12:నియోజకవర్గ పరిధిలోని ఉన్న చెరువులను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఎమ్మ�
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్/ రవీంద్ర భారతి, జూలై 12 (నమస్తే తెలంగాణ): దళిత, బహుజనవర్గాల జీవన విధానం, సంస్కృతిపై ఆచార్య కొలకలూరి ఇనాక్ చేసిన రచనలు సాహిత్య చరిత్రలో చిరస్థాయి
బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్, జూలై 12(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ఉన్నారన�
అబిడ్స్, జూలై 12: రాష్ట్రంలోని మైనార్టీ నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం సంతోషకరమని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మ�
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ సుల్తాన్ బజార్, జూలై 12: ఉద్యోగుల సమస్యలతో పాటు పెన్షనర్లు, సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గాను టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడ�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ట్రెండింగ్లో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఏ) కోర్సుకు మంచి డిమాండ్ కొనసాగుతున్నది.
గ్రేటర్లో నిరవధికంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలతో నగరంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఓపీ సంఖ్య పెరుగుతోంది.