కుత్బుల్లాపూర్, జూలై 14 : కోవిడ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడ్స్, ఇతర వాహనాలపై రోజుకు రూ.50ల అదనపు రుసుం పెంచిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల లారీ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గు
గ్రేటర్వ్యాప్తంగా విరామమివ్వని వరుణుడు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం కంట్రోల్ రూం ద్వారా బాధితులకు సాంత్వన జంట జలాశయాల్లో 4 గేట్లు ఎత్తివేత సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఆకాశమంతా దట్టమైన �
50 యంత్రాలు అవసరమని జలమండలి నిర్ణయం హైదరాబాద్ కలెక్టర్కు ఎండీ లేఖ ఒక్కో యంత్రంతో ముగ్గురికి ఉపాధి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించిన గ్రేటర్ ప్రజాప్రతినిధులు సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 12 (నమస్తే తె�
భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో..ప్రజలకు ఇబ్బందులు తలెత్తవచ్చు.. ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి..సమస్యలను పరిష్కరించండి గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి తలసాని ఆదేశాలు జీహెచ్ఎంసీ కార�
17 నుంచి ఒక వైపు వాహనాల రాకపోకలకు అనుమతి నాలా పనులు, మహంకాళి జాతర ఏర్పాట్లను పరిశీలించిన నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగానాథ్ బేగంపేట్, జూలై 12 : ఈ నెల 17, 18న ఉజ్జయినీ మహంకాళి జాతర సందర్భంగా లష్కర్లో ట్రా
5408 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో రూ.2841 కోట్ల లావాదేవీలు రూ.25-50లక్షల విలువ చేసే ఇండ్లకే డిమాండ్ అధికం నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : నివాస గృహాల విక్రయాల్లో హైదరాబాద�
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, జూలై 12: మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్, వెస్ట్ వెంకటాపుర�
పుస్తకాలు స్కాన్ చేస్తే లక్షల బిల్లులు ప్రాజెక్టు ఇచ్చేందుకు వందలాది మంది నుంచి లక్షల్లో డిపాజిట్లు వసూలు ఒకటి రెండు నెలలు బిల్లులిచ్చి బిచానా ఎత్తేసిన సంస్థ సీసీఎస్ను ఆశ్రయించిన బాధితులు రంగంలోకి �
షటిల్ కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, జూలై 12 : క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తూ క్రీడాభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారా�
నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వాన సికింద్రాబాద్, జూలై 12: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో జనం అతలాకుతలమవుతుంది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండడంతో జనం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో రెండు రోజు�
బంజారాహిల్స్లో సుదీర్ఘ కాలంగా నానుతున్న వివాదానికి తెర స్థలాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు బంజారాహిల్స్, జూలై 12: నగరం నడిబొడ్డున సుమారు రూ.300 కోట్ల విలువైన స్థలం ప్రభుత్వానిదే అని సుప్రీం �
సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): బచ్పన్ బచావో ఆందోళన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, జిల్లా బాలల రక్షణ యూనిట్, కార్మిక శాఖ, పోలీసులు సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ ద్వారా నగరంలో వేర్వేరు అపార్ట
సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ 4 సర్కిళ్లలో 8 అత్యవసర బృందాలు సమస్యల ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్లు కేపీహెచ్బీ కాలనీ, జూలై 12 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష
కుత్బుల్లాపూర్లో ఘటన జీడిమెట్ల, జూలై 12: పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి తనకు భారంగా మారాడని మద్యం మత్తులో కన్నకొడుకే గొంతు నులిమి హతమార్చాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రా�