తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనివ్వం పాతనగరం బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్�
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చంపాపేట/మన్సూరాబాద్, జూలై 7: వానకాలంలో లోతట్టు ప్రాంతాల్లో వరదముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రె
గ్యాస్ ధరపై పెంపుపై వెల్లువెత్తిన నిరసనలు పాల్గొన్న ఎమ్మెల్యే, కార్పొరేటర్లు మన్సూరాబాద్, జూలై 7: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రజలపై మోపిన గ్యాస్ భారం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు జీవించలేని పరి
అచ్చే దిన్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సచ్చేదిన్ త్వరలోనే వస్తాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
ఖైరతాబాద్, జూలై 7 : పంజాగుట్టలోని 108 వాహనాన్ని హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వాహనంలోని ప్రాథమిక చికిత్స పరికరాలు, మెడికల్ కిట్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. అ
బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు ఎమ్మెల్యేలు మాగంటి, దానం నాగేందర్ పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఆందోళన కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం వెంగళరావునగర్, జూలై 7 : ప్రధాని మోదీ దేవుడు కాదు..దయ్యమని ఎమ్మెల్య
గ్రేటర్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో గురువారం కెనరా బ్యాంక్ సమీపంలోని గ్రౌండ్స్లో తైక్వాండోలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, బెల్టులలు ప్రదానం చేశారు. అకాడమీ వ్యవస్థాపకుడు బి
ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ మెహిదీపట్నం, జూలై 7 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో దళితుల్లో ఆనందం పెరిగిందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. గురువారం టోలిచౌ
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అచ్చేదిన్ అం టే ధరలు పెంచడమేనా ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం కవాడిగూడలోని ప్రాగాటూల్స్ చౌరస్తా
జేఎన్టీయూహెచ్లో ఇద్దరు విద్యార్థులపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. గురువారం బాధిత విద్యార్థులకు అండగా వర్సిటీలోని జేఎన్టీయూహెచ్ జేఏసీ, బంజారా, ఎస్సీ ఎస్టీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘా
పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించడం జరిగిందని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు.
జనవరి నుంచి 7166 మంది చెల్లింపు 237 మందికి జైలుశిక్ష సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై 6వ తేదీ వరకు మద్యం సేవించి వాహనాలు నడిపిన 7679 మంది వాహనదారుడు ట్రా�
ప్రజావసరాలు తీర్చడంలో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. లక్షలాది నిధులు వెచ్చించి చేపడుతున్న అభివృద్ధి పనులలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని తద్వారా మరి
డివిజన్లో నెలకొన్న పెండింగ్ అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో డీసీ దశరథ్�