Jagadish Reddy | సీఎం రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన భాష తీరే ఆయన్ను బ
ఉగాది పర్వదినం నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండుగే అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హుజూర్నగర్లో ఆదివారం జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభా ఏర్పాట్�
సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ గెలువడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి అడుగడుగునా కేంద్ర మంత్రులు అండదండగా ఉంటూ వస్తుండడం పలు అనుమాలకు తావిస్తుందన్�
MLC elctions | హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్లో నిరసన సెగ తగిలింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద ఎన్నో ఏండ్లుగా ఇండ్లు లేని నిరుపేదలు నివాస గ�
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy) ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్లోని ఎనిమిది కార్ల ముందు భాగాలు, బానెట్లు ధ్వంసమయ్యాయి.
Huzurnagar | రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు(Demolition) కొనసాగుతున్నాయి. దీంతో సమాన్యులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో(Huzurnagar) హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని కృష్ణపట్టె వెంట ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలతో ఆయా గ్రామాల ప్రజలు వేగలేకపోతున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని మేళ్లచెరువులో కీర్త
KTR | తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా వైద్య సిబ్బం�
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతున్నది. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పాకాల చెరువుతోపా�
Open Inter Exams | హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు భూక్యా మంజి నాయక్ భార్య ధీరవత్ నీలా (అలియాస్ భూక్యా నీలా) ఈ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్�
Huzurnagar | తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. తాగునీరు లేక తడిగొంతులు ఆరిపోతున్నాయి. కాంగ్రెస్ పాలనలో అటు అన్నదాతలు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర
ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ మళ్లగుళ్లాలు పడుతున్నవేళ.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పలు పార్టీల నేతలు తాయిలాల ప్రక్రియకు తెరలేపారు. గట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంచేందుకు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా రూపొందించే ప్రహసనం క�