భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం పులిచింతల ముంపు బాధితుల కల నెరవేరింది. ముంపు బాధితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలెక్టర్, పులిచింతల అధికారులతో సమీక్షా సమావేశం ని�
Minister KTR | భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైన పార్టీ, దాని ఉచ్చులో యువత పడొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మతాల మధ్య పంచాయతీ పెట్టడం బీజేపీ పని ధ్వజమెత్తారు.
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ చేరుకున్న కేటీఆర్కు మంత్రి జగదీశ్రెడ్డి స్వాగతం పలికారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్నగర్, చండూరు మున్సిపాలిటీలతోపాటు గట్టుప్పల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కాల్వలపై నూతన వంతెనల నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది.
munugode bypolls | మునుగోడు బై ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల మెజారితీతో గెలుపొందారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల
కొన్ని రోజులుగా హుజూర్నగర్ పట్టణంలో భవనాల నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ పేట్ల దొంగతనం చేస్తున్న వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి
నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలంలోని అమరవరం (అమరారం) అనే గ్రామంలో అమరేశ్వరాలయంలో ఒక శాసనం ఉన్నది. కాకతీయ రాజుల అనంతర కాలంలో వేయించిన ఈ శాసనకాలం శ.సం.1753 = క్రీ.శ.1831 వికృతి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పంచమి. మం�
Fight for cat | హుజూర్నగర్ : అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా అలజడి ! ఒకరు ఇద్దరు కాదు.. దాదాపు 50 మంది స్టేషన్లోకి దూసుకొచ్చారు. రెండు గుంపులుగా చీలిపోయి ఒకరినొకరు తిట్టుకుంటూ స
మఠంపల్లి: ప్రముఖ పుణ్య క్షేత్రమైన మట్టపల్లిలో బుధవారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహుని కల్యాణం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున సుప్రభాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆకు పూజ ని�
మఠంపల్లి: కృష్ణానది తీరాన భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం మంగళవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించ