హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కాల్వలపై నూతన వంతెనల నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది.
munugode bypolls | మునుగోడు బై ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల మెజారితీతో గెలుపొందారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల
కొన్ని రోజులుగా హుజూర్నగర్ పట్టణంలో భవనాల నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ పేట్ల దొంగతనం చేస్తున్న వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి
నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలంలోని అమరవరం (అమరారం) అనే గ్రామంలో అమరేశ్వరాలయంలో ఒక శాసనం ఉన్నది. కాకతీయ రాజుల అనంతర కాలంలో వేయించిన ఈ శాసనకాలం శ.సం.1753 = క్రీ.శ.1831 వికృతి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పంచమి. మం�
Fight for cat | హుజూర్నగర్ : అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా అలజడి ! ఒకరు ఇద్దరు కాదు.. దాదాపు 50 మంది స్టేషన్లోకి దూసుకొచ్చారు. రెండు గుంపులుగా చీలిపోయి ఒకరినొకరు తిట్టుకుంటూ స
మఠంపల్లి: ప్రముఖ పుణ్య క్షేత్రమైన మట్టపల్లిలో బుధవారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహుని కల్యాణం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున సుప్రభాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆకు పూజ ని�
మఠంపల్లి: కృష్ణానది తీరాన భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం మంగళవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించ
మఠంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో ఆదివారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నరసింహుని కల్యాణాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. తెల్ల వారుజామున సుప్రబాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆ�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వేంచేసియున్న మండలంలోని లక్ష్మీనరసింహ స్వామి వారికి దేవాలయ అర్చకులచే నిత్య కల్యాణం శాస్ర్తోక్తంగా శనివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, ప�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు నిత్య కల్యాణం కన్నుల పండువగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్ట�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన లక్ష్మీనరసింహస్వామి వారికి మంగళవారం దేవాలయ అర్చకులు నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అల�
మఠంపల్లి: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత�
చింతలపాలెం: టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలోకి చేరుతున్నట్లు హుజూ ర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రేబల్లె గ్రామానికి చెందిన 50 �