మఠంపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లిలో ఆదివారం చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నరసింహుని కల్యాణాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. తెల్ల వారుజామున సుప్రబాతసేవతో ప్రారంభించి ఆంజనేయస్వామికి ఆ�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వేంచేసియున్న మండలంలోని లక్ష్మీనరసింహ స్వామి వారికి దేవాలయ అర్చకులచే నిత్య కల్యాణం శాస్ర్తోక్తంగా శనివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, ప�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు నిత్య కల్యాణం కన్నుల పండువగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్ట�
మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన లక్ష్మీనరసింహస్వామి వారికి మంగళవారం దేవాలయ అర్చకులు నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అల�
మఠంపల్లి: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత�
చింతలపాలెం: టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలోకి చేరుతున్నట్లు హుజూ ర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రేబల్లె గ్రామానికి చెందిన 50 �
మఠంపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని ఇక బీజేపీ ప్రభుత్వానికి చీకటి రోజులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వర్దాపురం గ�
హుజూర్నగర్: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయగలిగే పార్టీ ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్టీలకు చెందిన సుమారు
మఠంపల్లి: త్వరలో మఠంపల్లి మండల కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి, పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పన�
మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివ విష్ణువర్దన్శర్మ, ధనుంజయ శర్మ శా�
హుజూర్నగర్: నియోజకవర్గ వ్యాపంగా ఉన్న అన్ని పశు వైద్యశాలలను పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరెడ్డ
హుజూర్నగర్ టౌన్: పేద ఆడ బిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబార్ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం తాసిల్దార్ కార్య�
హుజూర్నగర్ టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు, ఇతర వర్కర్లకు గౌరవప్రదమైన వేతనం ఇస్తూ వారికి భరోసా కల్పించింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.బుధవా
టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే హుజూర్నగర్: దేశంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఎమ్మెల్కే �