గరిడేపల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన బోనకుర్తి శ్రీజ అనారోగ్యానికి గురికావడంతో ఆమె చికిత్స నిమిత్
ఆత్మహత్య| ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలక ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరు ప్రాణాలొదలడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ గురువారం స�
సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలోని హుజూర్నగర్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టార