మఠంపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని ఇక బీజేపీ ప్రభుత్వానికి చీకటి రోజులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వర్దాపురం గ�
హుజూర్నగర్: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయగలిగే పార్టీ ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు పార్టీలకు చెందిన సుమారు
మఠంపల్లి: త్వరలో మఠంపల్లి మండల కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి, పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పన�
మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివ విష్ణువర్దన్శర్మ, ధనుంజయ శర్మ శా�
హుజూర్నగర్: నియోజకవర్గ వ్యాపంగా ఉన్న అన్ని పశు వైద్యశాలలను పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరెడ్డ
హుజూర్నగర్ టౌన్: పేద ఆడ బిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబార్ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం తాసిల్దార్ కార్య�
హుజూర్నగర్ టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు, ఇతర వర్కర్లకు గౌరవప్రదమైన వేతనం ఇస్తూ వారికి భరోసా కల్పించింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.బుధవా
టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే హుజూర్నగర్: దేశంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఎమ్మెల్కే �
హుజూర్నగర్ టౌన్: పట్టణంలోని వీధులన్నింటినీ సీసీ రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభిం�
హుజూర్నగర్: నూతనంగా ఎంపికైన గ్రామ, పట్టణ కమిటీలు టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుజూర్నగర్ మున
హుజూర్నగర్: చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపాలని జీవోను విడుదల చేయడంతో ఆదివారం ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్షీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ స�
హుజూర్నగర్ టౌన్: కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన నల్ల చట్టాలు వాటికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్నే రైతన్న సినిమాగా తీశానని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. బుధవారం హుజ�
నేరేడుచర్ల: గత పాలకుల నిర్లక్ష్యంతో హుజూర్నగర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిస్కరించి భవిష్యత్ తరాలు చెప్పుకొనే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హుజూర్నగర్ ఎమ్మెల్యే �
నేరేడుచర్ల: పాఠశాలకు వచ్చే విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. పాఠశాలలను పునః ప్రారంభించిన నేపథ్యంలో మండలంలోని వైకుంఠాపురం గ్రామంలోని �