హుజూర్నగర్ టౌన్: పట్టణంలోని వీధులన్నింటినీ సీసీ రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభిం�
హుజూర్నగర్: నూతనంగా ఎంపికైన గ్రామ, పట్టణ కమిటీలు టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుజూర్నగర్ మున
హుజూర్నగర్: చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపాలని జీవోను విడుదల చేయడంతో ఆదివారం ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్షీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ స�
హుజూర్నగర్ టౌన్: కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన నల్ల చట్టాలు వాటికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్నే రైతన్న సినిమాగా తీశానని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. బుధవారం హుజ�
నేరేడుచర్ల: గత పాలకుల నిర్లక్ష్యంతో హుజూర్నగర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిస్కరించి భవిష్యత్ తరాలు చెప్పుకొనే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హుజూర్నగర్ ఎమ్మెల్యే �
నేరేడుచర్ల: పాఠశాలకు వచ్చే విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. పాఠశాలలను పునః ప్రారంభించిన నేపథ్యంలో మండలంలోని వైకుంఠాపురం గ్రామంలోని �
మేళ్లచెర్వు: నాలుగో శ్రావణ సోమవారం సందర్భంగా స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృత అభిషేకం, క
హుజూర్నగర్: సొంత పార్టీలో ఎప్పటినుంచో ఉన్న వారిని వదిలేసి దిగుమతి ఐన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం స
హుజూర్నగర్టౌన్: పెళ్లి కావటం లేదని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని సీతరాంనగర్ కాలనీలో జరిగింది. ఎస్.ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం సీతరాంగనర్కు చెందిన పొల నరేశ్ (29) పట్�
మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్ధాని కులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కృష్ణా నది నుండి వె�
నల్ల బ్యాడ్జిలతో నిరసన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు హుజూర్నగర్ టౌన్: హుజూర్నగర్ మున్సిపలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ టీపీఎస్ అధికారి విధులను అడ్డుకో వటమే కాకుండా అతనిపై దాడి
పాలకవీడు: మండలంలోని శూన్యపహాడ్ గ్రామంలో భార్యా కాపురానికి రావడం లేదని మనస్ధాపంతో రమావత్ నరేశ్ (28) ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్ఐ నరేశ్ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ నరేశ్ అదే గ్రామానికి
మేళ్లచెర్వు: మూడో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి పం�