అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు యత్నంప్రజాగ్రహంతో తోకముడిచిన కాషాయ శ్రేణులుహుజూరాబాద్ రూరల్, ఆగస్టు 7: హుజూరాబాద్లో కాషాయ నాయకులు తమ వంకర బుద్ధిని మరోసారి చాటుకొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నిత్యం ఏ�
Dalitha Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతా
గులాబీ పార్టీకి జైకొడుతున్న వివిధ సంఘాలు ఊరూరా పెద్ద ఎత్తున చేరికలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం జమ్మికుంట/హుజూరాబాద్ రూరల్/కమలాపూర్/వీణవంక, ఆగస్టు 6: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీ�
Dalitha Bandhu | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాట కట్టి చిందు వేసిన కళాకారులు ఇప్పుడు దళితబంధు కోసం గొంతు సవరించుకుంటున్నారు. కొత్త పాటలతో ధూంధాంకు సిద్ధమవుతున్నారు. దళిత బంధుపై
ముషీరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల ఓట్లు చీల్చే కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలు తెర వెనక మంద కృష్ణ మాదిగను బరిలోకి దించడానికి ప్రయత్నిస్తున్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్ల
మంత్రి హరీష్ రావు | హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, చీకటి ఒప్పందం చేసుకున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
బీజేపీ నాయకులతో తస్మాత్ జాగ్రత్త పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి కమలాపూర్, ఆగస్టు 4: రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాళ్లకు కట్లు కట్టుకుని ఓట్లు అడిగేందుకు వస
మంత్రి గంగుల కమలాకర్ | ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ఆదరించి, ఆశీర్వదించాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్
కరీంనగర్ : హుజూరాబాద్లో లక్ష మందితో దళిత బంధు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సం
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతిహైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడిస్తామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని శేరిలి�
కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ | టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల హర్షిస్తూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.