దళిత బంధువులు| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్ నుంచి బయలుదేరా
ప్రగతిభవన్లో హుజూరాబాద్ వాసులకు అవగాహన పథకం లక్ష్యం, అమలుతీరుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం పైలట్ నియోజకవర్గం నుంచి 427 మందికి పిలుపు హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలం�
హైదరాబాద్ : ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహణ. తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిఇల్లందకుంట, జూలై 21: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటమి తప్పదని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవ
తాయిలాలపై తిరగబడుతున్న జనం కేశవాపూర్, చల్లూరు, ఎలుబాక తదితర గ్రామాల్లో నిరసనలు గోడ గడియారాలు ధ్వంసం ప్రలోభాలకు లొంగేది లేదని హెచ్చరిక జమ్మికుంట/వీణవంక, జూలై 21: ఉప ఎన్నిక రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గ�
తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పర్వతాలుహుజూరాబాద్లో ప్రజా చైతన్యయాత్రహుజూరాబాద్ టౌన్, జూలై 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని తెల
హైదరాబాద్ : రాష్ర్టాభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కౌశిక్రెడ్డి భవిష్యత్కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని మాటిస్తున్న
మంత్రి గంగుల | భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్తో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదు అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
వారి ఉపాధి కోసం వినూత్న పథకాలు.. సత్వరమే ఆర్థిక స్వావలంబన కలగాలి అధికారులు ముందుగా సెన్సిటైజ్ కావాలి తర్వాత లబ్ధిదారుల్లో ఉద్దీపన కల్గించాలి వారి అభివృద్ధిని వారే నిర్వచించుకోవాలి చైతన్యంతో ఉత్పత్తి�