హుజూరాబాద్ : ఇల్లందకుంటలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ఆశీర్వాదసభలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ , గంగులకమలాకర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీపల్లా రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు. హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై తెలంగాణ నినాదాలతో హుజూరాబాద్ దద్దరిల్లింది. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్తో కలిసి కేసీ క్యాంప్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై తెలంగాణ నినాదాలతో హుజూరాబాద్ దద్దరిల్లింది. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇల్లందకుంటలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ఆశీర్వాదసభలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ , గంగులకమలాకర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీపల్లా రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు. జై తెలంగాణ నినాదాలతో హుజూరాబాద్ దద్దరిల్లింది.