కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూ�
చిక్కడపల్లి : విద్యార్థి దశ నుంచి తెలంగాణ స్వరాష్ట్రం దిశగా జరిగిన ఉద్యమంలో టీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చురుకైన పాత్ర పోషించారని ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్
గెల్లు శ్రీనివాస్ యాదవ్ | హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీ
హుజూరాబాద్ | హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావ�
Gellu Srinivas Yadav | హుజూరాబాద్ ( Huzurabad ) టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav ) పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్ర
కరీంనగర్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో బుధవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటించనున్నారు. ఆయనతోపాటు మం త్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు క
రూ.కోటి మంజూరు పత్రం అందజేతహుజూరాబాద్లో మంత్రి గంగులకరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేత కార్మికుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షే మ పథకాలను అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మ�
నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. జమ్మికుంట మండలం పాపక్కపల్లి, శంభునిపల్లికి చెందిన 100 మంది ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. హుజూరాబాద్ మండలం సింగాపూ�
నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పథకానికి కరీంనగర్లో ప్రత్యేక బ్యాంక్ ఖాతా జిల్లాల్లో హోరెత్తిన దళితుల సంబురాలు హుజూరాబాద్లో ఊరూరా మోగిన దండోరా అంబేద్కర్, సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం తొలు�
బీజేపీవి చిల్లర రాజకీయాలు మా మద్దతు టీఆర్ఎస్కే స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళ�
ఇది దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమం రూ.500కోట్లు విడుదల చేయడం సంతోషకరం మంత్రి కొప్పుల ఈశ్వర్.. జమ్మికుంటలోసంబురాలు జమ్మికుంట, ఆగస్టు 9: దళిత బంధు ఒక స్కీం కాదని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్�