అనేక పథకాలతో సీఎం కేసీఆర్ భరోసా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ జమ్మికుంట, ఆగస్టు 9: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఉద్ఘాటించారు. స�
ఈడబ్ల్యూఎస్ అమలు అభినందనీయం ఐదేండ్ల వయస్సు సడలింపుతో ఎందరికో ఊరట రైతుబంధు, రైతు బీమాతో జీవితాల్లో మార్పు రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి హుజూరాబాద్, ఆగస్టు 9: రెడ్డి కులస
దళిత బంధు ఒక స్కీం కాదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన ఒక ఉద్యమం. చరిత్రలో ఇది గొప్ప కార్యక్రమంగా నిలుస్తుంది. దేశ ప్రజలందరూ మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నరు. నిన్నటి దాకా అవాకులు చవాకుల�
దళిత బంధు పథకానికి 500 కోట్లు విడుదల సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు కలెక్టర్ ఖాతాలో నిధులు జమ 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకం అధికారికంగా ప్రారంభం దళితుల హర్షాతిరేకాలు వాడవాడనా హోరెత్తిన సంబుర�
Dalitha Bandhu | హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ : మంత్రి ఈశ్వర్ | హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి మధ్యే పోటీ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంటలో ఆదివారం ధర్మపురి, వరంగల్ త�
వరంగల్ అర్బన్ : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అత్యాచారాలు నిత్యకృత్యం అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో ఆది�
అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు యత్నంప్రజాగ్రహంతో తోకముడిచిన కాషాయ శ్రేణులుహుజూరాబాద్ రూరల్, ఆగస్టు 7: హుజూరాబాద్లో కాషాయ నాయకులు తమ వంకర బుద్ధిని మరోసారి చాటుకొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నిత్యం ఏ�
Dalitha Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతా
గులాబీ పార్టీకి జైకొడుతున్న వివిధ సంఘాలు ఊరూరా పెద్ద ఎత్తున చేరికలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం జమ్మికుంట/హుజూరాబాద్ రూరల్/కమలాపూర్/వీణవంక, ఆగస్టు 6: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీ�
Dalitha Bandhu | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాట కట్టి చిందు వేసిన కళాకారులు ఇప్పుడు దళితబంధు కోసం గొంతు సవరించుకుంటున్నారు. కొత్త పాటలతో ధూంధాంకు సిద్ధమవుతున్నారు. దళిత బంధుపై
ముషీరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల ఓట్లు చీల్చే కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలు తెర వెనక మంద కృష్ణ మాదిగను బరిలోకి దించడానికి ప్రయత్నిస్తున్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్ల