నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. జమ్మికుంట మండలం పాపక్కపల్లి, శంభునిపల్లికి చెందిన 100 మంది ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. హుజూరాబాద్ మండలం సింగాపూ�
నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పథకానికి కరీంనగర్లో ప్రత్యేక బ్యాంక్ ఖాతా జిల్లాల్లో హోరెత్తిన దళితుల సంబురాలు హుజూరాబాద్లో ఊరూరా మోగిన దండోరా అంబేద్కర్, సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం తొలు�
బీజేపీవి చిల్లర రాజకీయాలు మా మద్దతు టీఆర్ఎస్కే స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళ�
ఇది దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమం రూ.500కోట్లు విడుదల చేయడం సంతోషకరం మంత్రి కొప్పుల ఈశ్వర్.. జమ్మికుంటలోసంబురాలు జమ్మికుంట, ఆగస్టు 9: దళిత బంధు ఒక స్కీం కాదని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్�
అనేక పథకాలతో సీఎం కేసీఆర్ భరోసా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ జమ్మికుంట, ఆగస్టు 9: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఉద్ఘాటించారు. స�
ఈడబ్ల్యూఎస్ అమలు అభినందనీయం ఐదేండ్ల వయస్సు సడలింపుతో ఎందరికో ఊరట రైతుబంధు, రైతు బీమాతో జీవితాల్లో మార్పు రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి హుజూరాబాద్, ఆగస్టు 9: రెడ్డి కులస
దళిత బంధు ఒక స్కీం కాదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన ఒక ఉద్యమం. చరిత్రలో ఇది గొప్ప కార్యక్రమంగా నిలుస్తుంది. దేశ ప్రజలందరూ మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నరు. నిన్నటి దాకా అవాకులు చవాకుల�
దళిత బంధు పథకానికి 500 కోట్లు విడుదల సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు కలెక్టర్ ఖాతాలో నిధులు జమ 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకం అధికారికంగా ప్రారంభం దళితుల హర్షాతిరేకాలు వాడవాడనా హోరెత్తిన సంబుర�
Dalitha Bandhu | హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ : మంత్రి ఈశ్వర్ | హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి మధ్యే పోటీ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంటలో ఆదివారం ధర్మపురి, వరంగల్ త�
వరంగల్ అర్బన్ : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అత్యాచారాలు నిత్యకృత్యం అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో ఆది�