పక్కా ఉద్యమకారుడికే టీఆర్ఎస్ పట్టం కేసీఆర్ ఉద్యమ బాణం ఉద్యమనేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచ�
తెలంగాణభవన్లో పటాకులు కాల్చిన శ్రేణులు ఉస్మానియాలో స్వీట్లు పంచుకొన్న విద్యార్థులు కమలాపూర్లో 10 వేల మందితో భారీ బైక్ ర్యాలీ నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ట�
సైదాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం పట్ల ఆఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోలు మహేందర్ య�
హుజూరాబాద్ ఎన్నికలు ఒక గరోభోడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్నాయి. గరోభోడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ధనవం తుడు ఈటల రాజేందర్. వందల ఎకరాల ఆసామి రాజేందర్ అయితే.. గుంటల్లో భూమిన్నోడు శ్రీనివాస్. ఇప్పుడు శ్
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 11: హుజూరాబాద్ మండలంలోని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో సభాస్థలి వద్ద పనులు నిర్వహిస్తున్నారు. సభా ప్�
Gellu Srinivas yadav | రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరిగిన గెల్లు శ్రీనివాస్కు స్వతహాగా నాయకత్వ లక్షణాలు పుష్కలం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన మరింత రాటుదేలాడు. ఆయనపై వందకు పైగా కేసులు ఉన్నాయంటేనే శ్రీనివ�
కేపీహెచ్బీ కాలనీ : (Huzurabad) హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జేఎ
హైదరాబాద్ : యాదవులకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభివృద్ధికి చేయుతనిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు యాదవుల పక్షపాతి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రకటిం�
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ గౌడసంఘం హర్షం వ్యక్తం చేసింది. హిమాయత్ నగర్ లోని తెలంగాణ గౌడ సంఘం కార్యాలయంలో నిర్�
తెలంగాణ గౌడ సంఘాలు | గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం దక్కడంపై తెలంగాణ గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయనకు గౌడ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.
ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ‘బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ కొత్త భాష నేర్చుకుని, తండ్రి లాంటి కేసీఆర్ను రా అని సంబోధిస్తున్నారు. తనను ఒరేయ్ హ
Huzurabad | త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో రెండు గుంట భూమి ఉన్న సామాన్యుడి, 200 ఎకరాల ఆసామి మధ్యనే పోటీ ఉంటుందని హరీశ్రావు చెప్పారు. ఎకరం అమ్మి ఎన్నికల్లో గెలుస్తానన్న ఈటలకు మద్దతు తెలు�