Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలోని 19 గ్రామాలకు మహిళలకు, పట్టణ పరిధిలోని 30 వార్డుల మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని ర�
ఉస్మానియా యూనివర్సిటీ: త్వరలో జరుగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా అందజేస్తామని టీఆర్ఎస్వీ రా�
Huzurabad | ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్రావు ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం హుజూరాబాద్ మండలంలోని
Huzurabad | పక్క పార్టీలు ఆశ చూపే కుంకుమ భరణి, గడియారాలకు జర ఆగం కావొద్దు.. అవి తిండి పెట్టవు అని మంత్రి హరీశ్రావు సూచించారు. హుజూరాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు పాల్గొని ప్ర�
Huzurabad | ఈటల రాజేందర్పై ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవం అంటే అర్థం తెలుసా? అని ఈటలను హరీశ్రావు సూటిగా అడిగారు. హుజూరాబాద్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో 4 వేల
డబుల్ బెడ్రూం ఇండ్లను యుద్ధ ప్రతిపాదికన నిర్మించి ఇస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హర
Huzurabad | ఈ నెల 16న జమ్మికుంట వేదికగా జరగబోయే దళిత బంధు సభా వేదిక ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత
Huzurabad | హుజూరాబాద్ టౌన్లో పట్టణ మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పక్కా ఉద్యమకారుడికే టీఆర్ఎస్ పట్టం కేసీఆర్ ఉద్యమ బాణం ఉద్యమనేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచ�
తెలంగాణభవన్లో పటాకులు కాల్చిన శ్రేణులు ఉస్మానియాలో స్వీట్లు పంచుకొన్న విద్యార్థులు కమలాపూర్లో 10 వేల మందితో భారీ బైక్ ర్యాలీ నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ట�
సైదాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం పట్ల ఆఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోలు మహేందర్ య�
హుజూరాబాద్ ఎన్నికలు ఒక గరోభోడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్నాయి. గరోభోడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ధనవం తుడు ఈటల రాజేందర్. వందల ఎకరాల ఆసామి రాజేందర్ అయితే.. గుంటల్లో భూమిన్నోడు శ్రీనివాస్. ఇప్పుడు శ్