Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20 వేల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశా
Dalit Bandhu | హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ
ఇంటికి దళిత బంధు పథకం వర్తింపజేస్తామని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం
(Huzurabad) హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్లో ఆగస్టు16 న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోల
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు అద్భుతమైన పథకం, దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. క
హుజూరాబాద్| ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడిన హుజూరాబాద్ తమదేనని.. నియోజకవర్గ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
Dalit Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం లభించింది. సీఎస్కు, హరీశ్రావుకు మంత్రి గంగుల కమలాకర్, మేయ�
Dalit Bandhu | ఇదే రాజేందర్ కొన్నాళ్ల క్రితం ఏమన్నారో అందరికీ తెలుసు. ఎకరం అమ్మితే ఒక ఎన్నిక గెలుస్తా.. అని గర్వంగా ప్రకటించుకున్నారు. ప్రజా బలంతో కాకుండా, జనాభిమానంతో కాకుండా పైసలతో ఎన్నికలు గెలుస్తానని రాజేందర
కవాడిగూడ : హుజురాబాద్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికలకలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బలపరుచాలని భారత జాతీయ లోక్దళ్ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు �
Dalit Bandhu | Huzurabad | దళిత బంధు పథకాన్ని ఎవరికీ మంజూరు చేయలేదని, బయట వస్తున్న పుకార్లు నమ్మవద్దని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథక�
(Huzurabad) హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల వసతుల కల్పనకు 40 లక్షలు నిధులు మంజూరు చేసినట్టు స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ క్రీడా మైదానాన్ని సం�
టీఆర్ఎస్ అంటే అభివృద్ధికి అమ్మవంటిదని, బిజెపీ దేశాన్నే అమ్మేస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో 5,11,27 వార్డు లలో పర్యటించిన కొప్పుల 27,వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్