నాకు బుద్ధి తెలిసిన కాన్నుంచి చూస్తున్న. ఎన్నో ప్రభుత్వాలు అచ్చినయి పోయినయిగాని మా రైతులను ఎవలూ పట్టించుకోలే. ఓటర్లుగా చూశారే తప్ప ఎవరూ ఏం చేయలే. కానీ కేసీఆర్ ఒక్కడే ఆదుకున్నడు. రైతు కోసమే పనిచేస్తండు. కర
టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ హుజూరాబాద్ చౌరస్తా/హుజూరాబాద్ రూరల్: ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే బీజేపీకా.. మన జీవితాలకు అండగా నిలిచిన కేసీఆర్కా.. ఆలోచించి ఓటేయాలని కార్మి�
అపర భద్రాది ఇల్లందకుంట ఆలయంపై రాజేందర్ నిర్లక్ష్యం ఆలయ అర్చకులతోపాటు భక్తులు విన్నవించినా చోద్యం దాతల విరాళాలు 3 కోట్లతోనే కొద్దో గొప్పో పనులు సమయానికి వచ్చి తలంబ్రాలు సమర్పించి వెళ్లడమే ఆయన పని వ్యాప�
కమలాపూర్ : బీజేపీ ప్రజల్లో తప్పుడు ఆలోచనలకు తెరలేపుతున్నదని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. “దళితబంధు” ఆర్ధిక స్థితిగతులను మార్చే పథకమని, దళితలుబాగుపడటం బిజేపికి ఇష్టంలేదని ఆయన అన్నారు. ̶
Huzurabad | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న బండికి హరీశ్ హెచ్చరిక చేశారు. ఈ పథకాన్ని
హుజూరాబాద్ | బీజేపీ నేత ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్ రావు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. నాడు రైతు బంధు ప్రవేశపెడితే చప్పట్లు కొట్టిన చేతులే నేడు దళిత బంధు ప్రారంభిస్తుంటే గుండెలు బాదుకుంటున్నాయని ఎద్దే
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20 వేల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశా
Dalit Bandhu | హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ
ఇంటికి దళిత బంధు పథకం వర్తింపజేస్తామని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం
(Huzurabad) హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్లో ఆగస్టు16 న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోల
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు అద్భుతమైన పథకం, దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. క
హుజూరాబాద్| ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడిన హుజూరాబాద్ తమదేనని.. నియోజకవర్గ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
Dalit Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం లభించింది. సీఎస్కు, హరీశ్రావుకు మంత్రి గంగుల కమలాకర్, మేయ�