ఇల్లందుకుంట: దళితబంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని, దళితులను బాగు చేసే పథకం మాత్రమేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయని మండిపడ్డా�
జమ్మికుంట: దళితబంధుపై వదంతులను కాకుండా వాస్తవాలను నమ్మాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్ణణంలోని 4,5,6,7,10 వ వార్డుల్లో దళిత వాడలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో
చానా రోజుల తర్వాత పొద్దుగాల తమ్ముడి(చిన్నమ్మ కొడుకు)తోని మాట్లాడిన.. వానిది హుజూరాబాద్.. నేనుండేది హైదరాబాద్..ఫోన్ రింగవుతున్నది..తమ్ముడు: హలో..హలో.. అన్నా ఎట్లున్నవే.. అందరు మంచిగున్నరా..నేను: మంచిగున్నంరా.. న
ఈటల టెన్షన్ పడుతున్నడు. ప్రభుత్వ ఆదరణ, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. ఒక్కోసారి అసహనానికి లోనవుతున్నాడు. తాను చేయని పనులు చేసినట్లుగా.. జరుగం�
వేదిక కానున్న శాలపల్లి-ఇందిరానగర్లక్షా 20 వేల మందికి ఏర్పాట్లు825 బస్సులు, 500 ఇతర సొంత వాహనాలువేర్వేరుగా పార్కింగ్ స్థలాలుజర్మన్ హంగర్ టెక్నాలజీతో వేదిక ఈ నెల 16న జరిగే మహోత్తరమైన దళితబంధు పథక ప్రారంభోత్సవా�
హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్లో ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వీ సత్యనారాయణ తెలిపా
ఈ నెల 16న సీఎం చేతులమీదుగా 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జాబితాను గ్రామ పంచాయతీ పరిధిలో డిస్ప్లే చేస్తాం lఅభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం ఇది పైలెట్ ప్రాజెక్టు, ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తున్న
ఆరుసార్లు గెలిపించినం. రాష్ట్రం అచ్చినంక రెండుసార్లు మంత్ర య్యిండు. అందుల ఓ సారి పైసల మంత్రిగా చేసే. ఆయన చేతుల్నే అంతుండే. కానీ, ఒక్కరోజు కూడా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామిని పట్టించుకోలే. ఆయనకు కొబ్బరి�
నాకు బుద్ధి తెలిసిన కాన్నుంచి చూస్తున్న. ఎన్నో ప్రభుత్వాలు అచ్చినయి పోయినయిగాని మా రైతులను ఎవలూ పట్టించుకోలే. ఓటర్లుగా చూశారే తప్ప ఎవరూ ఏం చేయలే. కానీ కేసీఆర్ ఒక్కడే ఆదుకున్నడు. రైతు కోసమే పనిచేస్తండు. కర
టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ హుజూరాబాద్ చౌరస్తా/హుజూరాబాద్ రూరల్: ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే బీజేపీకా.. మన జీవితాలకు అండగా నిలిచిన కేసీఆర్కా.. ఆలోచించి ఓటేయాలని కార్మి�
అపర భద్రాది ఇల్లందకుంట ఆలయంపై రాజేందర్ నిర్లక్ష్యం ఆలయ అర్చకులతోపాటు భక్తులు విన్నవించినా చోద్యం దాతల విరాళాలు 3 కోట్లతోనే కొద్దో గొప్పో పనులు సమయానికి వచ్చి తలంబ్రాలు సమర్పించి వెళ్లడమే ఆయన పని వ్యాప�
కమలాపూర్ : బీజేపీ ప్రజల్లో తప్పుడు ఆలోచనలకు తెరలేపుతున్నదని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. “దళితబంధు” ఆర్ధిక స్థితిగతులను మార్చే పథకమని, దళితలుబాగుపడటం బిజేపికి ఇష్టంలేదని ఆయన అన్నారు. ̶
Huzurabad | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న బండికి హరీశ్ హెచ్చరిక చేశారు. ఈ పథకాన్ని
హుజూరాబాద్ | బీజేపీ నేత ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్ రావు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. నాడు రైతు బంధు ప్రవేశపెడితే చప్పట్లు కొట్టిన చేతులే నేడు దళిత బంధు ప్రారంభిస్తుంటే గుండెలు బాదుకుంటున్నాయని ఎద్దే