మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దారులన్నీ హుజూరాబాద్ వైపు వెళ్తున్నాయి. నిర్మల్ ను�
సీఎం కేసీఆర్ చేతులమీదుగా పైలట్ ప్రాజెక్టు ఆవిష్కరణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం.. సర్వం సిద్ధం కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొ
ఇల్లందకుంట/ఇల్లంద కుంట రూరల్: సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక మంచి పనులు చేత్తండు. గతంలో మా గురించి పట్టించుకున్న వారే లేరు. సీఎం దళితుల బాగు కోసమే నిరంతరం ఆలోచిస్తున్నడు. గిప్పుడు మా కోసం దళితబంధు పథకం పెట్టడ�
దళితబంధు మాది.. ధరల పెంపు వారిది ఇక్కడి ఆ పార్టీ ఎంపీ రూపాయి పనన్నా చేసిండా.. సీఎం కేసీఆర్తోనే ఈ ప్రాంతం అభివృద్ధి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కమలాపూర్: దళితులను ఆదుకునేందుకు మేం దళిత బంధు తెస్తుంట�
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉంటానని, ఈటల రాజేందర్కు భయపడాల్సి న పనిలేదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని సిటీ సెంటర్హాల�
కరీంనగర్,(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ గడ్డ.. టీఆర్ఎస్కు అడ్డా అని, ఎన్నిక ఏదైనా పార్టీదే విజయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈట
16న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పైలెట్ ప్రాజెక్టుకు అంకురార్పణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం నియోజకవర్గంలో 20వేల కుటుంబాలకు పైగా లబ్ధి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం దళి
మంత్రి కొప్పుల ఈశ్వర్ | ‘దళితబంధు’ అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం, కుట్రలు, కుతంత్రాలను సీఎం కేసీఆర్ రేపు సభా వేదికగా పటాపంచలు చేస్తారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామని ఊరూరా తీర్మానాలు చేస్తున్నారు. గెల్ల�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో బీజేపీకి షాక్ తగిలింది. పంగిడిపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మందికి పైగా బీజేపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పరకాల ఎమ్మెల్యే
Huzurabad | ఈటల ఎత్తుకున్నది కాషాయ జెండా మాట్లాడుతున్నది ఎర్ర జెండా మాటలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో పొలవేణి పోచమల్లు యాదవ్తో పాటు ఆయన