Huzurabad | మాకు సీఎం కేసీఆరే ముఖ్యం. మాకు దళిత బంధు రావాలి. కేసీఆర్ మాకు దేవుడు అని మొక్కుతాం. ఆయన దళిత బంధు ఇస్తాడని నమ్మకం ఉంది. ఆ పైసలను మంచిగా ఉపయోగించుకుంటాం. మేం కూలలీ చేసుకుంటేనే బతికేటోళ్లం.
Huzurabad | ఈటల రాజేందర్ రైతులకు చేసిందేమీ లేదు. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. రైతన్నలందరూ టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం.
దళిత బంధు ప్రయోగాన్ని చేపట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇందుకు అనేక కారణాలున్నాయి. అనేక ప్రామాణికాలతో పరిశీలిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం పైలట్ ప్ర�
నేను రెండేండ్ల క్రితం అనారోగ్యం పాలైన. ప్రైవేట్ దవాఖానల సూపిచ్చుకుంటే రూ.4 లక్షల ఖర్చచ్చింది. ఆ కాగితాలు తీసుకొని సీఎంఆర్ఎఫ్ ఇప్పించమని మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ దగ్గరికి పోయిన. మూడుసార్లు తిరిగినా ము�
వీణవంక: మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీటీసీ మాడ వనమాల సమక్షంలో గ్రామ రజక సంఘం అధ్యక్షుడు రాచర్ల సమ్మయ్య టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా దళితులు శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ప్�
ఇల్లందుకుంట: దళితబంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని, దళితులను బాగు చేసే పథకం మాత్రమేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయని మండిపడ్డా�
జమ్మికుంట: దళితబంధుపై వదంతులను కాకుండా వాస్తవాలను నమ్మాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్ణణంలోని 4,5,6,7,10 వ వార్డుల్లో దళిత వాడలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో
చానా రోజుల తర్వాత పొద్దుగాల తమ్ముడి(చిన్నమ్మ కొడుకు)తోని మాట్లాడిన.. వానిది హుజూరాబాద్.. నేనుండేది హైదరాబాద్..ఫోన్ రింగవుతున్నది..తమ్ముడు: హలో..హలో.. అన్నా ఎట్లున్నవే.. అందరు మంచిగున్నరా..నేను: మంచిగున్నంరా.. న
ఈటల టెన్షన్ పడుతున్నడు. ప్రభుత్వ ఆదరణ, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. ఒక్కోసారి అసహనానికి లోనవుతున్నాడు. తాను చేయని పనులు చేసినట్లుగా.. జరుగం�
వేదిక కానున్న శాలపల్లి-ఇందిరానగర్లక్షా 20 వేల మందికి ఏర్పాట్లు825 బస్సులు, 500 ఇతర సొంత వాహనాలువేర్వేరుగా పార్కింగ్ స్థలాలుజర్మన్ హంగర్ టెక్నాలజీతో వేదిక ఈ నెల 16న జరిగే మహోత్తరమైన దళితబంధు పథక ప్రారంభోత్సవా�
హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్లో ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వీ సత్యనారాయణ తెలిపా
ఈ నెల 16న సీఎం చేతులమీదుగా 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జాబితాను గ్రామ పంచాయతీ పరిధిలో డిస్ప్లే చేస్తాం lఅభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం ఇది పైలెట్ ప్రాజెక్టు, ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తున్న
ఆరుసార్లు గెలిపించినం. రాష్ట్రం అచ్చినంక రెండుసార్లు మంత్ర య్యిండు. అందుల ఓ సారి పైసల మంత్రిగా చేసే. ఆయన చేతుల్నే అంతుండే. కానీ, ఒక్కరోజు కూడా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామిని పట్టించుకోలే. ఆయనకు కొబ్బరి�