తరతరాలుగా మట్టిపొరకింద పడి ఉన్న విత్తనానికి తడి వాసన తగులుతున్నది. మొలకెత్తి మహా వృక్షంగా ఎదగాలన్న ఎడతెగని ఆశకు జీవధార తోడుకానున్నది. అణచివేత అవరోధాలను ఛేదించి సమాజ ప్రగతికి దళిత జాతి పాదుకలు తొడుగుతు�
హుజురాబాద్ : అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీశ్రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శినికతకు ఈ పథకం న�
హుజురాబాద్ : దళితుల సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరేనని, దళితబంధు పథకం ద్వారా భారతదేశ దళితుల బతుకులు బాగుపడతాయని, అటువంటి బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వ�
Huzurabad | జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్�
హుజురాబాద్ :దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమలాపూర్ దళితులు పెద్దఎత్తున పాదయాత్రగా బయలుదేరారు. కమలాపూర్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ జరిగే శాలపల్లికి పాదయాత్రగా బయల్
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దారులన్నీ హుజూరాబాద్ వైపు వెళ్తున్నాయి. నిర్మల్ ను�
సీఎం కేసీఆర్ చేతులమీదుగా పైలట్ ప్రాజెక్టు ఆవిష్కరణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం.. సర్వం సిద్ధం కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొ