కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ. ఇంత కాలం ఆయన వెంబడి నడిచిన చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, ఇల్
హన్మకొండ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమి లేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్న బీజేపీ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రజలు నిలదీయాలని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్�
మంత్రి హరీశ్ రావు| రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్ రావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు �
హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మారుతినగర్ లో హమాలీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం భేటీ అయ్యారు. హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పై మంత్రి కొప్పుల �
హుజురాబాద్: హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును క�
హుజురాబాద్ : వీణవంక మండలం గున్ముక్ల సొసైటీ డైరెక్టర్ కట్కూరి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది �
Huzurabad Green Challenge | తన పుట్టినరోజును పురస్కరించుకొని హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బాల్క సుమన్| కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీలోనే అనేక మంది వారసులు ఉన్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే అమ్మకం పార్టీ అని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏంచేసింది? రాష్ట్ర పథకాలపై చర్చకు సిద్ధమా? తాలిబన్లు హైదరాబాద్ వచ్చారంటే తప్పెవరిది? కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్�
హుజురాబాద్: టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పీరీల పండుగలో పాల్గొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో నిర్వహ
Huzurabad | ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వందకు పైగా పథకాలను అమలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి ఏం లేదు. ఈటల ఏడ్సినా శూన్యమే.. ఆయనను కచ్చితంగా ఓడిస్తాం. ఒక వేళ ఆయన గెలిస్త�
Huzurabad | సీఎం కేసీఆర్ పేదలకు మస్తు సాయం చేస్తుండు. ఉమ్మడి ఏపీలో నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోయేవి. చేప పిల్లలను పెంచేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రాజెక్టులకు జలకళ వచ్చి�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదు. ఆస్తులు సంపాదించుకుంటూ పోయిండు కానీ.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగలేదు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే అవి కట్ట
Etala Rajender | ఇదీ ఈటల నైజం. ఏదైనా పథకం వస్తే అది తన ఘనత. లేకుంటే.. అది కేసీఆర్ వైఫల్యం. ఇదీ ఆయనగారు చెప్తున్న సందేశం. పదవి ఇస్తే కేసీఆర్ ఏం చేసినా మాట్లాడడు. క్యాబినెట్లో ఆయా పథకాల ఆమోదంపై చర్చ వచ్చినప్పుడు కూడా ప�