హుజురాబాద్ : దళితబంధు సర్వేలో భాగంగా బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్హుజురాబాద్ పట్టణంలోని దమ్మక్క పేటలో పర్యటించారు. శోభమ్మ- బొందయ్య ఇంటికి వెళ్లి వారితో కూర్చుండి దళిత బంధు పథకం పై వార�
హుజురాబాద్ :దళితుల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా
Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్రావు చురకలంటించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచాల్సి వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల చెప్పారు. కానీ ఈటల రాజేందర్ ఆ ప్రతిపాద
ఏకగ్రీవ తీర్మానం -హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ దళితులు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన ప్రతిని సింగపూర్ లోని గెస్ట్హౌజ్లో మంత్రి హరీష్ రావు, �
జమ్మికుంట, ఆగస్టు 29 : ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికే తాము మద్దతునిస్తామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ముస్లింలు స్పష్టంచేశారు. జమ్మికుంటలోని మసీద్ ఈ ఖాదర్ హలీమా కమిటీ
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వినతిహుజూరాబాద్, ఆగస్టు 29: రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల�
హుజురాబాద్:పనిచేసే ప్రభుత్వానికి అంగన్వాడీలు అండగా ఉండాలని, అంగన్ వాడీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలపై బహిరంగ
ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రవీంద్రభారతి, ఆగస్టు 28: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలుపునకు కృషి చేస్తామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ
నిండు మనస్సుతో ఆశీర్వదించండి పెద్దపాపయ్యపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం హుజూరాబాద్/ హుజూరాబాద్ చౌరస్తా, ఆగస్టు 27: ‘మీ కండ్ల ముందు మెదిలిన బిడ్డ ను.. నిండు మనస్సుతో ఆశీర్వదించండి’ అని
అంబాలలో ఉపసర్పంచ్ సహా వందమంది చేరికకమలాపూర్, ఆగస్టు 27: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రా మంలోని ముదిరాజ్ కులస్థులు టీఆర్ఎస్కు జైకొట్టారు. ముదిరాజ్ కులానికి చెందిన ఉపసర్పంచ్ తిరుపతితోపా�
జమ్మికుంటలో ఏకగ్రీవ తీర్మానంజమ్మికుంట, ఆగస్టు 27: టీఆర్ఎస్కు ముస్లిం లు జైకొట్టారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మసీద్-ఈ-ఖాదర్ హలీమా (మహ్మదీయ) కమిటీ అధ్యక్షుడు ఎండీ జాకీర్ ఆధ్వర్య�