Huzurabad | మాకు ఓ తండ్రి లాగా దళిత బంధు ఇస్తున్నందుకు కేసీఆర్ సార్ను ఎల్లప్పుడూ దేవునిలా కోలుచుకుంటాం. మనస్ఫూర్తిగా కేసీఆర్ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగాలని కోరుక�
కరీంనగర్: దళిత బంధు లబ్ధిదారులు తమ అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్సరం లోపు రెట్టింపు ఆదాయం వచ్చేయూనిట్లను ఎంపిక చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. మంగళవారం కలెక్ట
– విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఈ రోజు కమలాపూర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నిక మాట
దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు హుజూరాబాద్ సిటీ సెంటర్లో ఆయనతో పాటు హన్మకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీ�
శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధుకు శ్రీకారం తొలి విడత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికిపైనే ర
హుజూరాబాద్ వేదికగా దళితబంధు అవతరణ మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా అమలు లబ్ధిదారుల ఎంపిక ఉండదు.. అందరికీ పథకం వర్తింపు కనీవినీ ఎరుగని రీతిలో ప్రతి దళిత కుటుంబానికీ 10 లక్షలు తొలుత నిరుపేదలకు.. దళి�
దళితవాడలన్నీ బంగారు మేడలైతయ్ హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారు మేడలవుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అ�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కా�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలివిడతగా 15 దళిత కుటుంబాలను గుర్తించి వారికి ముఖ్య
హుజురాబాద్: శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత జాతి ఉద్ధరణకు మహత్�
దళిత బంధు | దళిత బంధు పథకానికి అడ్డు పడుతున్న కిరికిరి గాళ్లకు అన్ని ఒక్కటే సారి చెప్తే హార్ట్ ఫెయిల్ అయి చస్తారని ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నా అని సీఎం కేసీఆర్ తెలిపారు.
దళితబంధు కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం రూపురేఖలపై వివరణ ఇచ్చారు. శాలపల్లి సభలో మాట్లాడుతూ.. ‘దళిత మేధావుల్లారా.. బిడ్డలారా.. సింహల్లాగా కదలండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్ప