Huzurabad | దళిత బంధు పథకాన్ని కూడా విమర్శిస్తున్నావు. దళితులకు దళితబంధు ఇవ్వొద్దా? వాళ్లు బాగుపడొద్దా? నఈ జీవీంతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావు. డిపాజిట్లు కూడా దక్కవు. ఓటమి కోసం శాయశక్తులా పని చేస్�
Huzurabad | తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులు ఒకప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేసేవారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత పెట్టుబడి సాయం అంద�
Huzurabad | హరీశ్రావును కాదని మీకు ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కీలకమైన ఆర్థిక శాఖ ఇచ్చిండు. ఆ తర్వాత కీలమైన ఆరోగ్య శాఖను మీ చేతిలో పెట్టిండు. అప్పుడు గుర్తుకు రా
Huzurabad | తెలంగాణ ఉద్యమకారుడైనా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఈటల రాజేందర్ తెల్ల బట్టలు ధరించిన వ్యక్తులనే దగ్గరకు రానిస్తడు. మన లాంటి సామాన్య కార్�
Huzurabad | మా ఓటు టీఆర్ఎస్కే. ఈటల రాజేందర్ ఏం చేసిండు మాకు. రోడ్లు వేయలేదు. లైట్లు వేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే సపరేట్ పార్టీ పెట్టకపోయినవ్. నీ స్వార్థం కోసం, ఆస్తులను దక్కించుకునేం�
Huzurabad | అసలు ఈటల రాజేందర్ ఎందుకు ఓటేయ్యాలి? ఆత్మగౌరవం అనేది ఎక్కడిది? నీకుండే ఆత్మగౌరవం మాకు ఉండదా? ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీలోకి పోయి బై ఎలక్షన్లు తెచ్చినవ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్�
Huzurabad | మాకు ఓ తండ్రి లాగా దళిత బంధు ఇస్తున్నందుకు కేసీఆర్ సార్ను ఎల్లప్పుడూ దేవునిలా కోలుచుకుంటాం. మనస్ఫూర్తిగా కేసీఆర్ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగాలని కోరుక�
కరీంనగర్: దళిత బంధు లబ్ధిదారులు తమ అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్సరం లోపు రెట్టింపు ఆదాయం వచ్చేయూనిట్లను ఎంపిక చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. మంగళవారం కలెక్ట
– విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఈ రోజు కమలాపూర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నిక మాట
దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు హుజూరాబాద్ సిటీ సెంటర్లో ఆయనతో పాటు హన్మకొండ జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీ�
శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధుకు శ్రీకారం తొలి విడత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికిపైనే ర
హుజూరాబాద్ వేదికగా దళితబంధు అవతరణ మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా అమలు లబ్ధిదారుల ఎంపిక ఉండదు.. అందరికీ పథకం వర్తింపు కనీవినీ ఎరుగని రీతిలో ప్రతి దళిత కుటుంబానికీ 10 లక్షలు తొలుత నిరుపేదలకు.. దళి�
దళితవాడలన్నీ బంగారు మేడలైతయ్ హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారు మేడలవుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అ�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కా�