Huzurabad | 2014లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల రాజేందర్.. నియోజకవర్గ అభివృద్ధిని అసలే పట్టించుకోలేదు. కోడి గుడ్ల వ్యాపారం చేసుకునే ఈయన ఇంత ఎట్ల సంపాదించుండు. ఇప్పుడు దళితుల భూములను ఆక్ర�
Dalit bandhu| రాష్ట్రంలోని దళిత కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవ
హుజూరాబాద్లో ఈటలకు భారీ షాక్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే రాజీనామా కేడీసీసీబీ వైస్ చైర్మన్ ప్రకటన అదే బాటలో సింగిల్ విండో డైరెక్టర్లు త్వరలోటీఆర్ఎస్లో చేరనున్నట్టు వెల్లడి హుజూరాబాద్, ఆగస్టు 22: �
కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ. ఇంత కాలం ఆయన వెంబడి నడిచిన చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, ఇల్
హన్మకొండ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమి లేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్న బీజేపీ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రజలు నిలదీయాలని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్�
మంత్రి హరీశ్ రావు| రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్ రావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు �
హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మారుతినగర్ లో హమాలీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం భేటీ అయ్యారు. హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పై మంత్రి కొప్పుల �
హుజురాబాద్: హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును క�
హుజురాబాద్ : వీణవంక మండలం గున్ముక్ల సొసైటీ డైరెక్టర్ కట్కూరి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది �
Huzurabad Green Challenge | తన పుట్టినరోజును పురస్కరించుకొని హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బాల్క సుమన్| కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీలోనే అనేక మంది వారసులు ఉన్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే అమ్మకం పార్టీ అని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏంచేసింది? రాష్ట్ర పథకాలపై చర్చకు సిద్ధమా? తాలిబన్లు హైదరాబాద్ వచ్చారంటే తప్పెవరిది? కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్�
హుజురాబాద్: టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పీరీల పండుగలో పాల్గొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో నిర్వహ