Huzurabad | నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులతో పాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వీరంతా కేసీఆర్కు రుణపడి ఉంటారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనల్ని ఎంతో మంది పాలించారు. ఎన్నో ప్రభుత్వ�
Huzurabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 3016కు పెంచారు. ఈ పెన్షన్తో నా కుటుంబానికి భారం కాకుండా బతకగలుగుతున్న�
కరీంనగర్లో ప్రత్యేక ఖాతాకు జమ..త్వరలో మరో వెయ్యి కోట్లు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్ల�
హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా కమలాపూర్ మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం సోమవారం కమలాపూర్ పట్టణంలోజరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మ�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదు. బీసీ బిడ్డను అని చెప్పుకునే ఆయన కూతురు, కుమారుడికి రెడ్డి అని పేరు చివరలో పెట్టాడు. రెడ్డి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈట
Huzurabad | 2014లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల రాజేందర్.. నియోజకవర్గ అభివృద్ధిని అసలే పట్టించుకోలేదు. కోడి గుడ్ల వ్యాపారం చేసుకునే ఈయన ఇంత ఎట్ల సంపాదించుండు. ఇప్పుడు దళితుల భూములను ఆక్ర�
Dalit bandhu| రాష్ట్రంలోని దళిత కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవ