రంగులు మార్చుకొన్న ప్రచార రథం దళితబంధు రాదంటూ తప్పుడు ప్రచారం సున్నితాంశాలను రెచ్చగొట్టిన ఈటల అనుచరులు అడ్డుకున్న శంభునిపల్లి దళిత కుటుంబాలు కార్లను, ప్రచార రథాన్ని తిప్పికొట్టిన ప్రజలు దళితుల్లో చి�
చేరిక -జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ సర్పంచ్ వంశీధర్ రావు బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో రెండువందల మంది పార్�
హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్�
వేల కోట్ల అధిపతితో పోటీపడుతున్నడు సీఎం ఆశీర్వదించి పంపిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిద్దాం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు జమ్మికుంటలో గంగపుత్రుల ఆశీర్వాద సభ జమ్మికుంట, ఆగస్టు 24: ‘
హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గ�
Huzurabad | నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులతో పాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వీరంతా కేసీఆర్కు రుణపడి ఉంటారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనల్ని ఎంతో మంది పాలించారు. ఎన్నో ప్రభుత్వ�
Huzurabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 3016కు పెంచారు. ఈ పెన్షన్తో నా కుటుంబానికి భారం కాకుండా బతకగలుగుతున్న�
కరీంనగర్లో ప్రత్యేక ఖాతాకు జమ..త్వరలో మరో వెయ్యి కోట్లు హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్ల�