కరీంనగర్ : దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆ�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు లాంఛనమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన �
హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం గురువారం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాత�
ఎమ్మెల్యే చల్లా | హన్మకొండ: హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్ గెలుపుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పతనం ఖాయమని కమలాపూర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఆయన కమలాపూర్ మ�
రంగులు మార్చుకొన్న ప్రచార రథం దళితబంధు రాదంటూ తప్పుడు ప్రచారం సున్నితాంశాలను రెచ్చగొట్టిన ఈటల అనుచరులు అడ్డుకున్న శంభునిపల్లి దళిత కుటుంబాలు కార్లను, ప్రచార రథాన్ని తిప్పికొట్టిన ప్రజలు దళితుల్లో చి�
చేరిక -జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ సర్పంచ్ వంశీధర్ రావు బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో రెండువందల మంది పార్�
హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్�
వేల కోట్ల అధిపతితో పోటీపడుతున్నడు సీఎం ఆశీర్వదించి పంపిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిద్దాం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు జమ్మికుంటలో గంగపుత్రుల ఆశీర్వాద సభ జమ్మికుంట, ఆగస్టు 24: ‘
హుజురాబాద్ :హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు హుజురాబాద్ నియోజకవర్గ�