Dalit Bandhu : దళితులను సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబా
జమ్మికుంట: పట్టణంలోని మారుతినగర్ లో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు గుంటల స్థలంతోపాటు రూ.29లక్షలను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన భూమి మంజూరుకు సంబంధించిన ప�
Huzurabad | నాటి ఉద్యమ సమయం నుండి నేటి వరకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే బృందం అన్ని ప్రపంచ వేదికల్లో తెలంగాణ ఆకాంక్షలను, కేసీఆర్ నాయకత్వ ఆవశ్యకతను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. నేడు అదే స్పూర్తితో
హుజురాబాద్ : నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తోంది. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కాపాడిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రా�
మంత్రి హరీశ్ రావు | రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మత్స్యకారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన�
హుజురాబాద్ : చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి కే�
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పా
హుజురాబాద్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన సీనియర్ టీఆర్ ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గొడిశాల పావని గౌడ్ వాహనంపై బీజేపీ పార్టీ కి చెందిన నాయకులు బుధవారం సాయంత్రం హుజురాబాద�
హుజురాబాద్ : జమ్మికుంట, హుజురాబాద్ ప్రధాన రహదారి నుంచి మడిపల్లి పారిశ్రామికవాడ మీదుగా జమ్మికుంట, ఉప్పల్ మార్గాన్ని కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణానికి రెండు కోట్లు మంజూరయ్యాయి. ఈ మార్గంలో ఎక్కు�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ ఉండబోతుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కార్మిక బంధువులు గెలవాలా.. కార్మిక ద్రోహులు గెలవాల